Business

  • Home
  • జీలో రూ.2వేల కోట్ల నిధుల మళ్లింపు..!

Business

జీలో రూ.2వేల కోట్ల నిధుల మళ్లింపు..!

Feb 21,2024 | 21:02

సెబీ దర్యాప్తు14 శాతం పడిపోయిన షేర్‌ ధర ముంబయి : జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో రూ.2,000 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందని రిపోర్టులు వస్తోన్నాయి. ఆ సంస్థ ఆర్థిక…

కోల్‌ ఇండియా రూ.16,500 కోట్ల పెట్టుబడులు

Feb 21,2024 | 20:57

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బగ్గు ఉత్పత్తిదారు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16,500 కోట్ల పైగా పెట్టుబడుల వ్యయం చేయనుందని బగ్గు…

ఎఐసిటిఇతో సర్వీస్‌నౌ జట్టు

Feb 20,2024 | 20:37

హైదరాబాద్‌ : ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఐసిటిఇ)తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రముఖ డిజిటల్‌ వర్క్‌ఫ్లో కంపెనీ సర్వీస్‌నౌ ప్రకటించింది. దీంతో తమ సర్వీస్‌నౌ…

మరిన్ని రాష్ట్రాలకు డ్రోగో డ్రోన్స్‌ విస్తరణ

Feb 20,2024 | 20:35

హైదరాబాద్‌ : వచ్చే కొన్ని మాసాల్లో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు డ్రోగో డ్రోన్స్‌ తెలిపింది. విక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రాజెక్ట్‌ (విబిఎస్‌వై) కోసం అనేక రాష్ట్రాలలో…

ఎసూస్‌ రిటైల్‌ విస్తరణ

Feb 20,2024 | 20:33

హైదరాబాద్‌ : ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు, గేమింగ్‌ బ్రాండ్‌ ఎసుస్‌ ఇండియా మంగళవారం హైదరాబాద్‌లో తమ రెండవ ఆర్‌ఒజి స్టోర్‌ను ప్రారంభించింది. కొండాపూర్‌లో దాదాపు 525 చదరపు అడుగుల…

రేపటి నుంచి బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య సంప్రదింపులు

Feb 20,2024 | 20:32

న్యూఢిల్లీ: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టిఎ) వీలుగా మరిన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారత అధికారులు ఫిబ్రవరి 21-24 తేదిల్లో లండన్‌ పర్యటనకు వెళ్తున్నారు. ఈ…

తదుపరి వృద్థికి ప్రయివేటు పెట్టుబడులే కీలకం-ఆర్‌బిఐ బులిటెన్‌లో వెల్లడి

Feb 20,2024 | 20:30

ముంబయి : భారతదేశ తదుపరి వృద్థికి ప్రయివేటు పెట్టుబడులు కీలకంగా మారనున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన బులిటెన్‌లో పేర్కొంది. 2023-24 ప్రథమార్థంలో అంచనాలకు అనుగుణంగానే…

పాక్‌ జిడిపిని మించిన టాటా గ్రూపు

Feb 20,2024 | 08:46

రూ.30 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ న్యూఢిల్లీ : ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో రారాజుగా ఉన్న టాటా గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ పాకిస్తాన్‌ జిడిపిని…

ఆస్ట్రేలియా లిథియం గనులపై కోల్‌ ఇండియా దృష్టి

Feb 19,2024 | 21:18

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని లిథియం గనులపై దృష్టి పెట్టామని ప్రభుత్వ రంగంలోని కోల్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పిఎం ప్రసాద్‌ తెలిపారు. ఇందుకోసం ఆ దేశంతో…