త్వరలో బజాజ్ నుంచి సిఎన్జి బైక్
న్యూఢిల్లీ : ప్రముఖ వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో వచ్చే త్రైమాసికం ముగింపు నాటికి సిఎన్జి బైక్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారిగా సిఎన్జితో…
న్యూఢిల్లీ : ప్రముఖ వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో వచ్చే త్రైమాసికం ముగింపు నాటికి సిఎన్జి బైక్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారిగా సిఎన్జితో…
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)కు దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీ ఎన్టిపిసి నుంచి భారీ ఆర్డర్ దక్కింది. ఉత్తర…
నూతన గరిష్టాలకు సూచీలు బ్యాంకింగ్ షేర్ల మద్దతు ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన రికార్డ్లను చేరాయి. కొనుగోళ్ల మద్దతుతో తొలిసారి సెన్సెక్స్ 74వేల పాయింట్ల…
ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 44 శాతం వృద్థితో రూ.42 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు హిల్టన్ మెటల్…
ఐఆర్సిటిసితో ఒప్పందంతొలుత విశాఖ, విజయవాడలో ప్రారంభం హైదరాబాద్ : రైలు ప్రయాణికులు ఇకపై తమకు కావాల్సిన అహ్వారాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చు.…
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ల తయారీదారు లావా ఇంటర్నేషనల్ మంగళవారం భారత మార్కెట్లోకి కొత్త లావా బ్లేజ్ కర్వ్ 5జిని విడుదల చేసింది. రెండు రంగుల్లో లభించనున్న ఈ…
న్యూఢిల్లీ : ఆటోమోబైల్ దిగ్గజం హ్యుందారు మోటార్ ఇండియా తన వెన్యూ న్యూ వేరియంట్ ‘ఎగ్జిక్యూటివ్ టర్బో’ను మంగళవారం భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం…
న్యూఢిల్లీ : ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డి), సేవింగ్ ఖాతాలపై అత్యుత్తమ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నట్లు బంధన్ బ్యాంక్ తెలిపింది. ఎప్డిలపై సీనియర్ సిటిజన్లకు వార్షికంగా 8.35…
ముంబయి : ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఫిన్కేర్ ఎస్ఎఫ్బి) విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీంతో…