Business

  • Home
  • సునీల్‌ మిట్టల్‌కు బ్రిటన్‌ నైట్‌హుడ్‌ అవార్డ్‌

Business

సునీల్‌ మిట్టల్‌కు బ్రిటన్‌ నైట్‌హుడ్‌ అవార్డ్‌

Feb 28,2024 | 20:35

న్యూఢిల్లీ : భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ఆ దేశ ప్రతిష్టాత్మక పురస్కారమైన నైట్‌హుడ్‌తో సత్కరించింది. కింగ్‌…

ఏడాదిలో 6% పెరిగిన సంపన్నులు

Feb 28,2024 | 20:27

వచ్చే ఐదేళ్లలో 50% పెరగొచ్చు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌ ముంబయి : భారత్‌లో పేదలు, మధ్య తరగతి వర్గాలు అధిక ధరలతో ఉన్న ఆదాయాలు కోల్పోతుంటే..…

రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు మండిపాటు

Feb 28,2024 | 09:56

పతాంజలి తప్పుడు ప్రకటనలపై ఆగ్రహం న్యూఢిల్లీ : బడా వ్యాపారవేత్త, యోగా గురు రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే…

మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్‌4 సిరీస్‌

Feb 27,2024 | 20:39

గూర్‌గావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ మార్కెట్లోకి గెలాక్సీ బుక్‌4 ప్రో 360, బుక్‌4 ప్రో, బుక్‌4 360తో కూడిన పిసి లైనప్‌ సీరిస్‌ను…

ఆర్థిక అక్షరాస్యతపై ఎస్‌ఎల్‌బిసి వాకథాన్‌

Feb 27,2024 | 20:36

హైదరాబాద్‌ : ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్బంగా స్టేట్‌ లేవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) తెలంగాణ మంగళవారం ‘2కె వాకథాన్‌’ను నిర్వహించింది. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉదయం…

డెంగ్యూ వ్యాక్సిన్‌ తయారీలోకి బిఇజపనీస్‌ తకెడతో భాగస్వామ్యం

Feb 27,2024 | 20:34

ఏడాదికి 5 కోట్ల డోసుల ఉత్పత్తి ప్రజాశక్తి – హైదరాబాద్‌ : బయోలాజికల్‌ ఇ (బిఇ) డెంగ్యూ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. జపనీస్‌ ఔషద ఉత్పత్తుల…

వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి స్కోడా కొత్త ఎస్‌యువి కారు

Feb 27,2024 | 20:30

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ప్రథమార్థంలో భారత్‌లో తన కాంపాక్ట్‌ ఎస్‌యువిని విడుదల చేయనున్నట్ల లగ్జరీ కార్ల తయారీ కంపెనీ స్కోడా ఆటో వెల్లడించింది. దీనికి వినియోగదారుల…

యుద్ధాలతో ఆర్థిక వ్యవస్థలకు దెబ్బ

Feb 27,2024 | 08:16

 ప్రపంచ దేశాలకు కొత్త సవాళ్లు అమెరికాపైనా ఒత్తిడి నూతన సంస్కరణలు చేపట్టాలి యుఎఇ సమావేశంలో డబ్ల్యుటిఒ డైరెక్టర్‌ జనరల్‌ అబూదాబి : యుద్ధాలు, అనిశ్చిత్తి, అస్థిరతలు ఆర్థిక…

పెరిగిపోతున్న ఖర్చులు

Feb 27,2024 | 08:16

సరిపోని ఆదాయాలు అల్పాదాయ వర్గాల్లో ఆందోళన మధ్యతరగతి పొదుపుకు ఎసరు న్యూఢిల్లీ : బిజెపి ప్రభుత్వ హయంలో ప్రజల వ్యయాలు పెరగడంతో పాటుగా ఆదాయాలు అమాంతం తగ్గిపోయాయి.…