పిపిఎస్ మోటార్స్తో స్కానియా ఇండియా జట్టు
హైదరాబాద్ : పిపిఎస్ మోటర్స్తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు స్కానియా కమర్షియల్ వెహికల్స్ ప్రయివేటు లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలోని స్కానియా మైనింగ్ టిప్పర్లకు ఏకైక…
హైదరాబాద్ : పిపిఎస్ మోటర్స్తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు స్కానియా కమర్షియల్ వెహికల్స్ ప్రయివేటు లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలోని స్కానియా మైనింగ్ టిప్పర్లకు ఏకైక…
హైదరాబాద్ : బ్యాంకింగేతర విత్త సంస్థ, మైక్రోఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ సమస్తా రూ.1,000 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ఆ సంస్థ ట్రెజరీ హెడ్ మోహన్ కుమార్ తెలిపారు.…
ముంబయి : వరుసగా ఏడో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు రాణించాయి. బుధవారం సెషన్లోనూ పెరిగి నూతన రికార్డ్లను చేరాయి. ఐటి, ఇంధన రంగ షేర్ల ప్రధాన…
న్యూఢిల్లీ : పండగ సీజన్లో రికార్డ్ వాహన అమ్మకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఏడాది నవంబర్లో మొత్తంగా 18.45 శాతం వృద్థితో 28,54,242 యూనిట్ల విక్రయాలు జరిగాయని ఫెడరేషన్…
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. వరుసగా ఆరు సెషన్లలో లాభాలతో నూతన రికార్డ్లను నమోదు చేశాయి. కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం బిఎస్ఇ సెన్సెక్స్…
ఈ ఏడాది 6.4 శాతం వృద్థి న్యూఢిల్లీ : వచ్చే ఏడేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ ఎస్అండ్పి…
తేలికపాటి వాణిజ్య ట్రక్కుల విడుదల ముంబయి : దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ మార్కెట్లోకి కొత్తగా మూడు చిన్న తేలికపాటి వాణిజ్య వాహనాలు (ఎస్సివి)లను విడుదల…
ఉద్యోగుల వేతనాల చెల్లింపు కోసం బెంగళూరు : ఒకప్పుడు కరోనా కాలంలో వెలుగువెలిగిన ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ ఇప్పుడు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. కనీసం ఉద్యోగులకు వేతనాలు…
న్యూఢిల్లీ : ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిరిండియా తన రెండు డేటా సెంటర్లను మూసి వేయనుందని తెలుస్తోంది. తన వినియోగదారులకు సేవలందించేలా అప్లికేషన్లు, ఇతర సర్వీసులు కోసం…