ధనుక నుంచి ‘లానెవో’ పురుగుమందు
హైదరాబాద్ : ప్రముఖ వ్యవసాయ రసాయనాల కంపెనీ ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ కొత్తగా బయో ఎరువు ‘మైకోర్ సూపర్’తో పాటు శక్తివంతమైన పురుగుమందు ‘లానెవో’ను ఆవిష్కరించినట్లు తెలిపింది.…
హైదరాబాద్ : ప్రముఖ వ్యవసాయ రసాయనాల కంపెనీ ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ కొత్తగా బయో ఎరువు ‘మైకోర్ సూపర్’తో పాటు శక్తివంతమైన పురుగుమందు ‘లానెవో’ను ఆవిష్కరించినట్లు తెలిపింది.…
గూర్గావ్ : పాలసీబజార్లో భాగమైన పిబి పార్ట్నర్స్ తన వార్షిక సమావేశం శపత్ 3.0ను విజయవంతంగా ముంగిచినట్లు తెలిపింది. గూర్గావ్లో జరిగిన ఈ కార్యక్రమంలో తమ ఫ్యూచర్…
న్యూఢిల్లీ : ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఈకో ఫ్రెండ్లీ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ (ఎన్సిఎంసి) ఆధారిత డెబిట్, ప్రీపెయిడ్ కార్డులను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఎన్పిసిఐ…
న్యూఢిల్లీ : క్విక్ కామర్స్ సంస్థ ఇన్స్టామార్ట్ను స్విగ్గీమాల్తో అనుసంధానం చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇన్స్టామార్ట్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు…
ముంబయి : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీ 19 శాతం వృద్థితో రూ.519…
జీవనోపాధిపై ఆందోళన 72% మంది ఆదాయాల్లో పతనం ధరలు పెరిగాయని 90% మంది వెల్లడి న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు తమ జీవనోపాధిపై ఆందోళన…
టీమ్లీజ్ డిజిటల్ అంచనా న్యూఢిల్లీ : టెక్నాలజీ పరిశ్రమలో 2027 నాటికి మహిళా ఉద్యోగుల సంఖ్య 35 శాతానికి చేరొచ్చని టీమ్లీజ్ డిజిటల్ అంచనా వేసింది. ప్రస్తుతం…
న్యూఢిల్లీ : తృతీయ, నాలుగో శ్రేణీ నగరాలపై కీలక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఎంజి మోటార్ ఇండియా తెలిపింది. 2025 మార్చి నాటికి 270 నగరాల్లో 520 టచ్పాయింట్లకు…
హైదరాబాద్ : ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులో తేవడమే లక్ష్యంగా ఇన్విగా హెల్త్ కేర్ ప్రయివేటు కొత్తగా ఈక్విటీ ఫండ్ను ప్రారంభించినట్లు హెల్త్కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ (హెచ్సిజి)…