ఒక్క రోజులో 4.63 లక్షల మంది విమానయానం
న్యూఢిల్లీ : భారత పౌర విమానయాన రంగం నూతన రికార్డ్ను సృష్టించింది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా గురువారం ఒక్క రోజునే 4,63,417 మంది విమానాల్లో…
న్యూఢిల్లీ : భారత పౌర విమానయాన రంగం నూతన రికార్డ్ను సృష్టించింది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా గురువారం ఒక్క రోజునే 4,63,417 మంది విమానాల్లో…
న్యూఢిల్లీ : ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డిఎల్ఎఫ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు చేపట్టింది. సూపర్టెక్ గ్రూప్ రియాల్టీ సంస్థ మనీలాండరింగ్ కేసులో భాగంగా గురుగావ్లోని…
న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్ వేదిక పేటియం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో ప్రముఖ బిలియనీర్ వారెన్ బఫెట్ తన వాటాలను పూర్తిగా విక్రయించారు. బఫెట్కు చెందిన బర్క్షైర్…
ముంబయి : దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసి షేర్లు వారాంతం సెషన్లో జిగేల్మన్నాయి. శుక్రవారం రికార్డ్ స్థాయిలో 10 శాతం ఎగిసి.. రెండు నెలల గరిష్ట స్థాయికి…
ముంబయి : క్రెడిట్ కార్డులను ఇబ్బడిమబ్బడిగా వాడేస్తున్నారు. ఆర్బిఐ గణంకాల ప్రకారం.. ప్రస్తుత ఏడాది అక్టోబర్లో ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల వ్యయాలు చేశారు. ఒక్క నెలలోనే…
రూ.3వేల కోట్ల ఐపిఒకు రూ.1.5 లక్షల కోట్ల బిడ్లు ముంబయి : టాటా గ్రూపు నుంచి దాదాపుగా 19 ఏళ్ల తర్వాత తొలిసారి ఇష్యూకు వచ్చిన టాటా…
న్యూఢిల్లీ : తీవ్ర అకౌటింగ్ మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదాని కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. అదాని గ్రూపు కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని..…
న్యూఢిల్లీ : ప్రముఖ నగదు చెల్లింపుల వేదిక గూగుల్ పేలో ఇకపై మొబైల్ ఫోన్ రీఛార్జ్లపై ఫీజును వసూలు చేయనుంది. రీఛార్జి మొత్తం బట్టి కన్వీనియన్స్ ఫీజు…
ముంబయి : ప్రొఫెషనల్ వెల్త్ మేనేజ్మెంట్ (పిడబ్ల్యుఎం) నిర్వహించిన గ్లోబల్ ప్రయివేటు బ్యాంకింగ్ అవార్డ్స్ 2023లో హెచ్డిఎఫ్సి బ్యాంక్కు రెండు అవార్డులు దక్కినట్లు ఆ సంస్థ వెల్లడించింది.…