సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • ఆరో దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల

సార్వత్రిక ఎన్నికలు-2024

ఆరో దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల

Apr 30,2024 | 00:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ దశలో బీహార్‌, హర్యానా, జార్ఖండ్‌, ఒడిశా,…

లక్నో నుంచి రాజ్‌నాథ్‌సింగ్‌ నామినేషన్‌

Apr 29,2024 | 23:31

లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, బిజెపి సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికలకు సోమవారం దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి…

1,352 మంది అభ్యర్థుల్లో 18 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు

Apr 29,2024 | 17:37

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల్లో మూడో దశలో పోటీపడుతున్న 1,352 మంది అభ్యర్థుల్లో 18 శాతం మంది  క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. ఏడుగురు అభ్యర్థులు ముందస్తు…

ఆప్‌ ప్రచార గీతంపై ఇసి అభ్యంతరం

Apr 28,2024 | 23:36

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ వాడుతున్న సాంగ్‌లోని నినాదం పట్ల ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని ఆప్‌ని ఆదేశించింది.…

దేశం వీడిన దేవెగౌడ మనుమడు

Apr 28,2024 | 23:21

బెంగళూరు : భారత మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నికల సమయాన దేశం విడిచి పారిపోయారు. ఇప్పుడు కర్ణాటకలో ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా…

జైలు నుంచి విసి ద్వారా ఎన్నికల ప్రచారానికి అనుమతించాలి

Apr 28,2024 | 23:10

-ఢిల్లీ హైకోర్టులో పిల్‌ న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో తమాషా అయిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) పడింది. అరెస్టయి జైళ్లలో ఉన్న రాజకీయ నాయకులను 2024- సార్వత్రిక ఎన్నికల్లో…

హస్తిన పోరు హాట్‌హాట్‌-కేజ్రీవాల్‌ అరెస్టుతో వేబెక్కిన రాజకీయాలు

Apr 28,2024 | 23:02

-ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య సీట్ల అవగాహన -గతానికి భిన్నంగా ఢిల్లీలోద్విముఖ పోటీ – బెడిసికొట్టిన బిజెపికక్ష సాధింపు చర్యలు -2019 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు అసాధ్యం ప్రజాశక్తి-…

అమేథీ నుంచి స్మృతి ఇరానీ మళ్లీ పోటి

Apr 28,2024 | 22:42

లక్నో : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌ అమేథీ లోక్‌సభ స్థానానికి ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ వేసేముందు ఆమె ఆయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు.…

Lok Sabha polls: కేవలం 8శాతం మంది మహిళా అభ్యర్థులే..

Apr 28,2024 | 18:42

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల మొదటి రెండు దశల్లో మొత్తం 2,823 మంది అభ్యర్థులలో కేవలం 8 శాతం మాత్రమే పోటీపడ్డారు. ఇది దేశంలో పాతుకుపోయి లింగవివక్షను…