పశ్చిమ బెంగాల్లో సిపిఎం అభ్యర్థుల నామినేషన్ దాఖలు
ప్రజాశక్తి – కొల్కతా : పశ్చిమ బెంగాల్లోని పలు నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులు భారీ ప్రదర్శనగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. బంకురా, బిష్ణుపూర్, తమ్లుక్ లోక్సభ…
ప్రజాశక్తి – కొల్కతా : పశ్చిమ బెంగాల్లోని పలు నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులు భారీ ప్రదర్శనగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. బంకురా, బిష్ణుపూర్, తమ్లుక్ లోక్సభ…
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను భారత ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో చేపట్టే ఈ ఎన్నికలను వాటి పారదర్శకతను ప్రత్యేక్షంగా సందర్శించేందుకుగాను అంతర్జాతీయ ఎన్నికల…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు తొలిసారి ఓ థర్డ్ జెండర్ వ్యక్తి నామినేషన్ దాఖలు చేశాడు. ఇతని పేరు రాజన్ సింగ్ (26). దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం…
అభ్యర్థి సంజయ్ కుమార్ కుష్వాహా బీహార్లో ఇండియా బ్లాక్లో భాగంగా పోటీ ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : కంటికి కనిపించనంత వరకు విస్తరించి ఉన్న మొక్కజొన్న…
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కైసర్గంజ్ స్థానానికి బిజెపి అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన…
నిర్లక్ష్యం చేస్తే అసలుకే ప్రమాదం ప్రజాశక్తి -కాళ్ళ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంకా పోలింగ్ కు తొమ్మిది రోజులే…
తెలంగాణ : మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. ఈ నెల 1 వ తేదీన…
అనవసర జాప్యానికి కారణమేంటి ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఏచూరి లేఖ ఇండియా న్యూస్ నెట్వర్కు, న్యూఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్ ఓటింగ్ గణాంకాలను విడుదల చేయడంలో…
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్లతో పాటు , ఇతర రూపాల్లో కార్పొరేట్ సంస్థల నుండి భారీ మొత్తంలో నిధులు గుంజుకున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రస్తుతం…