సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • మార్పు దిశగా కాశ్మీరీలు

సార్వత్రిక ఎన్నికలు-2024

మార్పు దిశగా కాశ్మీరీలు

May 8,2024 | 23:48

– దేశాన్ని ఆకర్షిస్తున్న లడఖ్‌ ఎన్నికలు – అనంతనాగ్‌-రాజౌరీలో త్రిముఖపోటీ – బిజెపి విద్వేష ప్రచారం రాజ్యాంగంలోని 370 అధికరణం తొలగించి జమ్మూకాశ్మీర్‌ను జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ రెండు…

328 స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ

May 8,2024 | 23:42

లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఈ తడవ అతితక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. కేంద్రంలో బిజెపిని ఓడించేందుకు ‘ఇండియా’ బ్లాక్‌గా ఏర్పడి, పలు రాష్ట్రాల్లో…

ఒడిశాలో నువ్వా నేనా ?

May 8,2024 | 23:10

-బిజెడిపై ప్రభుత్వ వ్యతిరేకత – భాషా, భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బిజెపి ఒడిశాలో మొదటి దశ పోలింగ్‌ ఈనెల 13న జరుగనుండడంతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. రాష్ట్రంలో ఉన్న…

ఇవిఎంకు పూజలు చేసి చిక్కుల్లో పడ్డ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు

May 8,2024 | 22:59

పూణె : మంగళవారం జరిగిన మూడో దశ పోలింగ్‌ సందర్భంగా పూణెలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అభ్యర్థి గెలుపు కోసం ఏకంగా మహిళా కమిషన్‌…

బిజెపి చీఫ్‌ నడ్డా, అమిత్‌ మాలవియాకు సమన్లు

May 8,2024 | 17:47

బెంగళూరు :    బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డాకు బెంగళూరులోని హైగ్రౌండ్స్‌ పోలీస్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌ బుధవారం నోటీసులిచ్చారు. బిజెపి ఐటి హెడ్‌ అమిత్‌ మాలవీయాకు కూడా…

ముస్లింలపై విద్వేషం రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో బిజెపి వీడియో

May 8,2024 | 10:19

తక్షణమే తొలగించాలని ‘ఎక్స్‌’కు ఇసి ఆదేశం న్యూఢిల్లీ : బిజెపి సాగిస్తున్న విద్వేష ప్రచారంపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం(ఇసి)లో కాస్తయినా కదలిక వచ్చింది. ముస్లింపై ప్రజల్లో విద్వేషం…

Lok Sabha Election: మూడో దశ 63 శాతం పోలింగ్‌

May 8,2024 | 08:51

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో లోక్‌సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్‌ 61.48 శాతం జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌…

దేశద్రోహులుగా పిలుస్తారని గాంధీ, నెహ్రులు ఊహించలేదు : ప్రియాంక

May 7,2024 | 22:53

రాయ్ బరేలీ : జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ తమను దేశద్రోహులుగా పిలుస్తారని ఊహించలేదని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రారుబరేలీలో నిర్వహించిన ఎన్నికల…