సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • దేశం వీడిన దేవెగౌడ మనుమడు

సార్వత్రిక ఎన్నికలు-2024

దేశం వీడిన దేవెగౌడ మనుమడు

Apr 28,2024 | 23:21

బెంగళూరు : భారత మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నికల సమయాన దేశం విడిచి పారిపోయారు. ఇప్పుడు కర్ణాటకలో ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా…

జైలు నుంచి విసి ద్వారా ఎన్నికల ప్రచారానికి అనుమతించాలి

Apr 28,2024 | 23:10

-ఢిల్లీ హైకోర్టులో పిల్‌ న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో తమాషా అయిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) పడింది. అరెస్టయి జైళ్లలో ఉన్న రాజకీయ నాయకులను 2024- సార్వత్రిక ఎన్నికల్లో…

హస్తిన పోరు హాట్‌హాట్‌-కేజ్రీవాల్‌ అరెస్టుతో వేబెక్కిన రాజకీయాలు

Apr 28,2024 | 23:02

-ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య సీట్ల అవగాహన -గతానికి భిన్నంగా ఢిల్లీలోద్విముఖ పోటీ – బెడిసికొట్టిన బిజెపికక్ష సాధింపు చర్యలు -2019 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు అసాధ్యం ప్రజాశక్తి-…

అమేథీ నుంచి స్మృతి ఇరానీ మళ్లీ పోటి

Apr 28,2024 | 22:42

లక్నో : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌ అమేథీ లోక్‌సభ స్థానానికి ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ వేసేముందు ఆమె ఆయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు.…

Lok Sabha polls: కేవలం 8శాతం మంది మహిళా అభ్యర్థులే..

Apr 28,2024 | 18:42

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల మొదటి రెండు దశల్లో మొత్తం 2,823 మంది అభ్యర్థులలో కేవలం 8 శాతం మాత్రమే పోటీపడ్డారు. ఇది దేశంలో పాతుకుపోయి లింగవివక్షను…

Sharad Pawar: ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోన్న బిజెపి

Apr 28,2024 | 17:33

ముంబయి :    బిజెపి నియంతృత్వంతో వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని ఎన్‌సిపి (ఎస్‌పి) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ధ్వజమెత్తారు. ఆదివారం బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన…

ఆప్‌ ప్రచార గీతంపై ఇసి నిషేధం : ఢిల్లీ మంత్రి అతిషీ

Apr 28,2024 | 16:06

న్యూఢిల్లీ  :   తమ పార్టీ లోక్‌సభ ప్రచార  గీతంపై  ఎన్నికల సంఘం (ఇసి) నిషేధం విధించినట్లు ఆప్‌ ఆదివారం పేర్కొంది. ఇది అధికార బిజెపి, కేంద్ర దర్యాప్తు…

ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ రాజీనామా

Apr 28,2024 | 11:59

న్యూఢిల్లీ :    కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ అర్విందర్‌ సింగ్‌ లవ్లీ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు.   అవినీతి ఆరోపణలపై పలువురు ఆప్‌ మంత్రులు జైలు…

దేశ ఐటి హబ్‌ బెంగళూరులో అతి తక్కువ పోలింగ్‌

Apr 27,2024 | 23:05

బెంగళూరు : రెండోదశ పోలింగ్‌ శుక్రవారం ముగిసింది. ఈ దశలో 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. కర్ణాటకలో 14 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశంలోనే…