ఒడిశాలో నువ్వా నేనా ?
-బిజెడిపై ప్రభుత్వ వ్యతిరేకత – భాషా, భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బిజెపి ఒడిశాలో మొదటి దశ పోలింగ్ ఈనెల 13న జరుగనుండడంతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. రాష్ట్రంలో ఉన్న…
-బిజెడిపై ప్రభుత్వ వ్యతిరేకత – భాషా, భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బిజెపి ఒడిశాలో మొదటి దశ పోలింగ్ ఈనెల 13న జరుగనుండడంతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. రాష్ట్రంలో ఉన్న…
పూణె : మంగళవారం జరిగిన మూడో దశ పోలింగ్ సందర్భంగా పూణెలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అభ్యర్థి గెలుపు కోసం ఏకంగా మహిళా కమిషన్…
బెంగళూరు : బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డాకు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బుధవారం నోటీసులిచ్చారు. బిజెపి ఐటి హెడ్ అమిత్ మాలవీయాకు కూడా…
తక్షణమే తొలగించాలని ‘ఎక్స్’కు ఇసి ఆదేశం న్యూఢిల్లీ : బిజెపి సాగిస్తున్న విద్వేష ప్రచారంపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం(ఇసి)లో కాస్తయినా కదలిక వచ్చింది. ముస్లింపై ప్రజల్లో విద్వేషం…
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో లోక్సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్ 61.48 శాతం జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్…
రాయ్ బరేలీ : జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ తమను దేశద్రోహులుగా పిలుస్తారని ఊహించలేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రారుబరేలీలో నిర్వహించిన ఎన్నికల…
లక్నో : సమాజ్వాదీ పార్టీ కంచుకోట మెయిన్పురిలో ఈ తడవ మాజీ సిఎం, ఎస్పి చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తన…
ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బిజెపి మతపరమైన భావాలను రెచ్చగొడుతోంది. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెబుతోంది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్కి బిజెపినే గట్టి…
-కాంగ్రెస్- జోడెద్దులనుంచి హస్తానికి – బిజెపి- దీపం నుంచి కమలానికి -75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ప్రస్తుతం ఒకటి అధికార పక్షం… ఇరకొకటి ప్రతిపక్షం… అవే భారతీయ…