తమిళనాట హోరెత్తిన ప్రచారం
బలంగా ముందుకు సాగుతున్న ఇండియా ఫోరం ఎన్డిఎ నుంచి బయటకొచ్చి అన్నాడిఎంకె పోటీ చిన్నా చితకా పార్టీలతో బిజెపి కూటమి ప్రజాశక్తి న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల…
బలంగా ముందుకు సాగుతున్న ఇండియా ఫోరం ఎన్డిఎ నుంచి బయటకొచ్చి అన్నాడిఎంకె పోటీ చిన్నా చితకా పార్టీలతో బిజెపి కూటమి ప్రజాశక్తి న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల…
ప్రపంచంలోకెల్ల అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ మన భారతదేశానిది. అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా మనదే. ఈ మధ్యనే జనాభాలోనూ చైనాను వెనక్కినెట్టి మన…
ఒక్క సీటూ కష్టమే కేంద్ర పెద్దలకు ఇంటెలిజెన్సీ నివేదిక ప్రజాశక్తి – చెన్నై బ్యూరో : లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కమలం కూటమికి మూడో స్థానం…
అరుణాచల్ప్రదేశ్లో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను లాక్కొని 2019లో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈసారైనా పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గిరిజనులు…
క్యాంపుల్లో 24,500 మంది ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్లో కుకీ, మెయితీ రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల వల్ల సుమారు 50 వేల…
న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై ఎన్నికల కమిషన్ (ఇసి)కి కాంగ్రెస్ సోమవారం ఫిర్యాదు చేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో.. ముస్లింలీగ్ ముద్ర…
చంఢీగఢ్ : మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ బిజెపికి గుడ్బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు బ్రిజేందర్ సింగ్ గత…
ఇంఫాల్ : గౌరవంగా జీవించే హక్కును ప్రభుత్వం కల్పించలేనపుడు, మా ఓటు హక్కు కి భరోసా ఎలా ఇస్తారని 42 ఏళ్ల నోబి ప్రశ్నించారు. మాది కాని…
న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్లోని గిరిజన కమ్యూనిటీల హక్కులను పరిరక్షించడంలో మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ మండిపడింది. సోమవారం బస్తర్లో ప్రధాని మోడీ ర్యాలీకి నిర్వహిస్తుండటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి…