సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • తమిళనాట హోరెత్తిన ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు-2024

తమిళనాట హోరెత్తిన ప్రచారం

Apr 9,2024 | 07:36

బలంగా ముందుకు సాగుతున్న ఇండియా ఫోరం  ఎన్‌డిఎ నుంచి బయటకొచ్చి అన్నాడిఎంకె పోటీ  చిన్నా చితకా పార్టీలతో బిజెపి కూటమి ప్రజాశక్తి న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల…

బిగ్‌ పోల్‌

Apr 9,2024 | 03:50

ప్రపంచంలోకెల్ల అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ మన భారతదేశానిది. అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా మనదే. ఈ మధ్యనే జనాభాలోనూ చైనాను వెనక్కినెట్టి మన…

బిజెపికి మూడవ స్థానమే…!

Apr 9,2024 | 03:39

ఒక్క సీటూ కష్టమే కేంద్ర పెద్దలకు ఇంటెలిజెన్సీ నివేదిక ప్రజాశక్తి – చెన్నై బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కమలం కూటమికి మూడో స్థానం…

అరుణాచల్‌ప్రదేశ్‌లో బిజెపిపై ఆదివాసీల నిరసన

Apr 9,2024 | 00:35

అరుణాచల్‌ప్రదేశ్‌లో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను లాక్కొని 2019లో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈసారైనా పుంజుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గిరిజనులు…

మణిపూర్‌లో సహాయక శిబిరాల్లోనే ఓటింగ్‌

Apr 9,2024 | 00:24

క్యాంపుల్లో 24,500 మంది ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌లో కుకీ, మెయితీ రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల వల్ల సుమారు 50 వేల…

ప్రధాని మోడీపై ఇసికి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Apr 8,2024 | 18:21

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీపై ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి కాంగ్రెస్‌ సోమవారం ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టో.. ముస్లింలీగ్‌ ముద్ర…

Haryana: బిజెపికి గుడ్‌బై చెప్పిన మాజీ కేంద్ర మంత్రి

Apr 8,2024 | 18:52

చంఢీగఢ్  :    మాజీ కేంద్ర మంత్రి బీరేందర్‌ సింగ్‌ బిజెపికి గుడ్‌బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు బ్రిజేందర్‌ సింగ్‌ గత…

Manipur:గౌరవంగా జీవించే హక్కు కల్పించలేనపుడు.. మా ఓటు హక్కుకి భరోసా ఏమిటీ?

Apr 8,2024 | 18:51

ఇంఫాల్‌ :  గౌరవంగా జీవించే  హక్కును ప్రభుత్వం కల్పించలేనపుడు,  మా ఓటు హక్కు కి భరోసా ఎలా ఇస్తారని 42 ఏళ్ల నోబి ప్రశ్నించారు. మాది కాని…

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారా ? .. ప్రధానిని నిలదీసిన కాంగ్రెస్

Apr 8,2024 | 13:21

న్యూఢిల్లీ :   ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన కమ్యూనిటీల హక్కులను పరిరక్షించడంలో మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్‌ మండిపడింది.  సోమవారం బస్తర్‌లో ప్రధాని మోడీ ర్యాలీకి నిర్వహిస్తుండటంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి…