సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స విస్తృత ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు-2024

సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స విస్తృత ప్రచారం

Apr 17,2024 | 13:12

ప్రజాశక్తి-అరకు సిపిఎం అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసయ్య తన ఎన్నికల ప్రచారాన్ని గత కొన్నిరోజులుగా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ…

కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన సాంగ్లీ ఎంపి.. వందకు చేరిన ఎంపిల సంఖ్య

Jun 7,2024 | 12:42

న్యూఢిల్లీ :    భారత్‌లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో రెబల్‌ ఎంపి విశాల్‌ పాటిల్‌ తిరిగి తన సొంత పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు…

బిజెపికి భంగపాటు

Jun 5,2024 | 07:40

కూటమి గెలిచినా సొంతంగా మెజార్టీ కోల్పోయింది యుపిలో గట్టి ఎదురుదెబ్బ తెలుగునాట సీట్లు పెరగడం ప్రమాదానికి సంకేతంపద్దెనిమిదో లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోడీ, బిజెపిలకు దిమ్మ తిరిగే…

భారీగా తగ్గిన మోడీ మెజార్టీ

Jun 5,2024 | 01:38

 వారణాసిలో బోటాబోటీ ఓట్లతో గెలుపు న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి పోటీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దఫా ఎన్నికల్లో అత్యంత స్వల్ప…

సిపిఎంకు నాలుగు స్థానాలు

Jun 5,2024 | 01:26

సికార్‌, అలత్తూరు, దిండిగల్‌, మదురైలో ఎగిరిన ఎర్రజెండా  ఒరిస్సాలోని బోనై అసెంబ్లీ స్థానంలో విజయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. మూడు…

ఓటమి పాలైన కేంద్ర మంత్రులు

Jun 5,2024 | 01:20

రైతులను కారుతో తొక్కించి చంపిన అజయ్ మిశ్రాకు తగిన శాస్తి ఘోరంగా ఓడిపోయిన వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో 400…

ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెడికి ఘోర పరాభవం

Jun 5,2024 | 01:12

న్యూఢిల్లీ : ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెడి ఘోర పరాభవం పాలైంది. రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా బిజెపి 78 స్థానాల్లో విజయం…

ఎవరేమన్నారు..

Jun 5,2024 | 01:11

ఎన్నికలతోనే ప్రజాస్వామ్య పరిఢవిల్లుతోంది : ప్రధాని మోడీ ఎన్నికల వల్లే మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. రాష్ట్రాల్లో ఎన్‌డిఎకు గొప్ప విజయం దక్కింది. 1962 తర్వాత ఏ ప్రభుత్వం…

చెల్లని మోడీ మ్యాజిక్‌

Jun 4,2024 | 23:58

మెజార్టీ ఫిగర్‌కు బిజెపి దూరం హిందీ రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు ఆదుకోని అయోధ్య రామయ్య గణనీయంగా పుంజుకున్న ‘ఇండియా’ న్యూఢిల్లీ : సొంత బలంతో ముచ్చటగా మూడోసారి…

సత్తా చాటిన సమాజ్‌వాదీ

Jun 4,2024 | 23:55

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో పాలక పక్షమైన బిజెపిని కుదేలయ్యేలా చేసి సమాజ్‌వాదీ పార్టీ అగ్రభాగంలో కొనసాగుతోంది. రాత్రి 8.30గంటల సమయానికి సమాజ్‌వాదీ పార్టీ 23 సీట్లలో విజయం…