మండంగి రమణ, పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం బైక్ ర్యాలీ
జియ్యమ్మవలస : ఇండియా బ్లాక్ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి విస్తృతంగా…
జియ్యమ్మవలస : ఇండియా బ్లాక్ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి విస్తృతంగా…
లక్నో : నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని కాలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఇండియా బ్లాక్ తుఫాన్ సృష్టిస్తుందని అన్నారు. సమాజ్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే మద్యం కేసుకు సంబంధించి.. మనీ ల్యాండరింగ్ కేసులో…
-ఎన్నికలు జరిగే 13 స్థానాల్లో ఆరు కీలకం – ఒక వైపు కమలం, మరోవైపు ఎస్పి-కాంగ్రెస్ – విడిగా బిఎస్పి – కన్నౌజ్ బరిలో అఖిలేష్ ఉత్తరప్రదేశ్లో…
మూడోదశ పోలింగ్లో గుజరాత్లో తక్కువగా 59.51 శాతం పోలింగ్ నమోదైందని ఇసి వెల్లడించింది. 2019లో 64.51 శాతం, 2014లో 63.66 శాతం పోలింగ్ జరగ్గా ఈసారి తగ్గింది.…
-‘పశ్చిమ మహా’లో బిజెపికి సవాల్ -ఇక్కడి 10 స్థానాలే కీలకం మహారాష్ట్రలో ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. శివసేన ఇప్పుడు ఉద్ధవ్, షిండే గ్రూపుల కింద…
-వారణాసిలో నామినేషన్కు యత్నం లక్నో : వారణాసి స్థానానికి ఓ మృతుడు నామినేషన్ వేసేందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సంతోష్ మురత్ సింగ్ అనే వ్యక్తి ‘నేను…
పూణె : ఎన్సిపి అధినేత శరద్పవార్పై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడిని కానందువ వల్లే తనకు రాజకీయ అవకాశాలు రాలేదన్నారు.…
భోపాల్ : బిజెపి నేత ఒకరు మంగళవారం జరిగిన పోలింగ్లో తన బదులు.. తన కుమారుడితో ఓటు వేయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.…