సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • తొలి విడత బరిలో కీలక నాయకులు

సార్వత్రిక ఎన్నికలు-2024

తొలి విడత బరిలో కీలక నాయకులు

Apr 18,2024 | 00:13

వీరిలో 8 మంది కేంద్రమంత్రులు ఇద్దరు మాజీ సిఎంలు, ఒక మాజీ గవర్నర్‌ కూడా 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు 19 నుంచి పోలింగ్‌ న్యూఢిల్లీ…

బెంబేలెత్తిస్తున్న సమ్మర్‌ హీట్‌

Apr 17,2024 | 23:43

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో దేశవ్యాప్తంగా పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. సమాంతరంగా పొలిటికల్‌ వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి జనానికి మంటపుట్టిస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారానికి…

బెంగాల్‌ గవర్నర్‌ పర్యటన మోడల్‌ కోడ్‌ని ఉల్లంఘించడమే : ఇసి

Apr 17,2024 | 18:34

న్యూఢిల్లీ :   కూచ్‌బెహార్‌ పర్యటనపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి. ఆనంద్‌బోస్‌ని ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) బుధవారం హెచ్చరించింది. నార్త్‌బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌లో ఏప్రిల్‌ 18, 19…

బిజెపి అభ్యర్థుల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చిన రాజ్‌పుత్‌ కమ్యూనిటీ

Apr 17,2024 | 18:28

ముజఫర్‌ నగర్‌ :    యుపిలోని ముజఫర్‌నగర్‌, కైరానా, షహరాన్‌పూర్‌ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులను బహిష్కరిస్తున్నట్లు రాజ్‌పుత్‌ నేత బుధవారం ప్రకటించారు. మంగళవారం ఖేడా నియోజకవర్గంలో రాజ్‌పుత్‌…

Mamata Banerjee : ఇండియా ఫోరం అధికారంలోకి వస్తే సిఎఎ, ఎన్ఆర్‌సిల రద్దు

Apr 17,2024 | 16:09

సిల్చిరా (అస్సాం)  :   ప్రతిపక్షాల కూటమి ఇండియా ఫోరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను రద్దు చేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా…

DMK: ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు

Apr 17,2024 | 15:33

చెన్నై :    కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ మొబైల్‌ ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నాయంటూ తమిళనాడు అధికార పార్టీ డిఎంకె మంగళవారం భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)కి …

అమేథీపై అనిశ్చితి.. స్పందించిన రాహుల్‌గాంధీ

Apr 17,2024 | 15:35

న్యూఢిల్లీ :    ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మే 20న పోలింగ్‌ జరగనున్న ఈ నియోజకవర్గం నుండి…

Bihar : అభ్యర్థుల్లో 12 మందిపై క్రిమినల్‌ కేసులు.. పూర్నియా అభ్యర్థిపై 41 కేసులు

Apr 17,2024 | 12:03

పాట్నా :    బీహార్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న మొత్తం 50 మంది అభ్యర్థుల్లో 24 శాతం (12) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.…

నేడు కృష్ణాలో చంద్రబాబు, పవన్‌ ప్రచారం

Apr 17,2024 | 11:40

ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్‌ కల్యాణ్‌ బుధవారం కృష్ణాజిల్లాలో ఉమ్మడి ప్రచారం…