బిజెపిని వదిలేసి మమ్మల్ని టార్గెట్ చేస్తారా?
కేరళలో కాంగ్రెస్ తీరుపై ఏచూరి తిరువనంతపురం : కేరళలో పరోక్షంగా బిజెపికి సహకరిస్తూ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డిఎఫ్)ను, అందునా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కాంగ్రెస్ వ్యక్తిగతంగా…
కేరళలో కాంగ్రెస్ తీరుపై ఏచూరి తిరువనంతపురం : కేరళలో పరోక్షంగా బిజెపికి సహకరిస్తూ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డిఎఫ్)ను, అందునా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కాంగ్రెస్ వ్యక్తిగతంగా…
మంత్రిగా, ఎంఎల్ఎగా కేరళ ప్రజలకు విశేష సేవ పత్తనంతిట్ట సిపిఎం ఎంపి అభ్యర్థి కేరళలోని పత్తనంతిట్ట లోక్సభ అభ్యర్థి టిఎం థామస్ ఐజాక్కి కొత్త విషయాలు తెలుసుకోవాలనే…
తేయాకు కార్మికుల వ్యధ వర్ణనాతీతం తప్పుదారి పట్టించేందుకు ఉత్తర బెంగాల్లో బిజెపి, టిఎంసి మతతత్వం ప్రజల ఎజెండాతో సిపిఎం, లెఫ్ట్ ప్రచారం ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :…
బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపిల మధ్య పోటీనెలకొంది. ఏప్రిల్ 26న పోలింగ్ జరగునున్న ఈ సీటుకు కాంగ్రెస్ నుంచి సౌమ్యరెడ్డి, బిజెపి నుంచి తెజస్వీ సూర్య…
1952 నుంచి ఇప్పటివరకూ ఐదుసార్లు విభిన్న కారణాలతో మధ్యంతర ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే, ప్రతి లోక్సభ తన ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసి ఉంటే 15వ లోక్సభ…
ఆర్ఎల్డి నేత తేజస్వీ యాదవ్ పాట్నా : సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో బిజెపి తొలి దశలోనే బోల్తా పడిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) నేత తేజస్వీ…
జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం జరిగిన తొలిదశ…
పాట్నా : దేశవ్యాప్తంగా శుక్రవారం తొలిదశ ఓటింగ్ 21 రాష్ట్రాల్లో జరిగింది. ఈ రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రంలోనే అతి తక్కువ ఓటింగ్ నమోదయింది. ఓటింగ్ ముగిసే సమయానికి…
బెంగళూరులో జరిగిన సభలో తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ను, ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. ఫలితాలు…