సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • 1,274 ఓట్ల పోలింగ్‌కు 18 గంటలు

సార్వత్రిక ఎన్నికలు-2024

1,274 ఓట్ల పోలింగ్‌కు 18 గంటలు

May 15,2024 | 09:40

ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా భోగాపురం పంచాయతీ అప్పన్నపేట పోలింగ్‌ కేంద్రంలో (230) 18 గంటల పాటు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7…

పల్నాడులో 144 సెక్షన్‌

May 15,2024 | 08:37

నరసరావుపేట టౌన్‌ (పల్నాడు) : పోలింగ్‌ వేళ …. పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండోరోజూ కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్‌ అమలుకు ఆదేశించింది. ఈ…

రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు : సిపిఎం

May 14,2024 | 20:22

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎండనకా, వాననకా, అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడి ఓటు వేసిన కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకు…

తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ పై కేసు నమోదు

May 14,2024 | 14:34

గుంటూరు (తెనాలి) : సార్వత్రిక ఎన్నికల వేళ .. తెనాలి పోలింగ్‌ బూత్‌లో నిన్న ఉద్రిక్తత నెలకొన్న సంగతి విదితమే. పోలింగ్‌ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన…

సింగనమల నియోజవర్గంలో పెరిగిన పోలింగ్‌ : టిడిపి-వైసిపి ఆశలు

May 14,2024 | 14:46

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సింగనమల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌ లో నియోజకవర్గ వ్యాప్తంగా 86 శాతం పోలింగ్‌ జరగడం తో నియోజకవర్గంలో వైసీపీ తరఫున…

AP Polling – రాత్రి 12 గంటలవరకు జిల్లాలవారీగా పోలింగ్‌ శాతం ఎంతంటే ?

May 14,2024 | 12:05

అమరావతి : ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎపిలో ఓటర్లు పోటెత్తారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదయింది. పోలింగ్‌ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ…

విజయనగరం నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు – నాయకుల్లో లెక్కల పాట్లు..!

May 14,2024 | 11:39

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నియోజకవర్గంలో 2024 సాధారణ ఎన్నికల్లో ఓటర్లు పోటీ చేసిన నాయకులకు దడ పుట్టించారు. గత ఎన్నికలతో చూసుకుంటే ఈ 2024 ఎన్నికల్లో…

ఎన్డీయే 400 సీట్లు సాధిస్తుంది : చంద్రబాబు

May 14,2024 | 10:46

అమరావతి : తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కిపైగా స్థానాలు సాధించబోతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మోడి వారణాసిలో నామినేషన్‌…

Lok Sabha elections: నాల్గవ విడతలో 62శాతానికి పైగా పోలింగ్‌ !

May 14,2024 | 08:09

బెంగాల్‌లో చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు బెంగాల్‌, ఒరిస్సాల్లో కొన్నిచోట్ల మొరాయించిన ఇవిఎంలు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికాం జమ్మూ కాశ్మీర్‌లో అత్యల్పం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు,…