సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనండి : ప్రధాని మోడి

సార్వత్రిక ఎన్నికలు-2024

ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనండి : ప్రధాని మోడి

May 13,2024 | 08:46

న్యూఢిల్లీ : అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు…

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం

May 13,2024 | 08:40

ఉండవల్లి (గుంటూరు) : టిడిపి అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి…

Telugu States సార్వత్రిక ఎన్నికల తుదిపోరు ప్రారంభం

May 13,2024 | 07:52

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల తుదిపోరు సోమవారం ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుండే పోలింగ్‌ బూతుల వద్ద…

ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా : కేజ్రీవాల్‌

May 13,2024 | 07:32

10 గ్యారంటీలను ప్రకటించిన కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘దేశానికి 10 గ్యారంటీలు’ను ఆదివారం ప్రకటించారు.…

10 రాష్ట్రాలు 96 లోకసభ స్థానాలు.. నేడు నాలుగో విడతకు సర్వం సిద్ధం

May 13,2024 | 07:38

ఎపిలో 175, ఒరిస్సాలో 28 అసెంబ్లీ సీట్లకూ 17.7 కోట్ల ఓటర్లు 1.92 లక్షలు పొలింగ్‌ కేంద్రాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సోమవారం నాలుగో విడత పోలింగ్‌…

తుది సమరం నేడే

May 13,2024 | 07:18

పోలింగ్‌ కేంద్రాలకు 1.60 లక్షల ఇవిఎమ్‌లు తరలింపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం పోలింగ్‌ సిబ్బంది వారికి…

ధన… మద్య ప్రవాహాలు

May 13,2024 | 07:18

బహిరంగంగా పంచుతున్న వైసిపి, టిడిపి కూటమి నాయకులు చోద్యం చూసిన ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ధనం, మద్యం ప్రవాహం…

ఇండియా వేదిక, కమ్యూనిస్టు పార్టీలను బలపర్చండి

May 13,2024 | 06:55

-దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి -ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో:ఎన్నికల్లో ఇండియా వేదిక, కమ్యూనిస్టు పార్టీలను…