నోట్లు.. డ్రగ్స్.. ఆభరణాలతో వల
గుజరాత్లో అత్యధిక ప్రలోభాలు ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఇసి న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలలో ఎన్నడూలేని విధంగా నోట్లు.. డ్రగ్స్.. ఆభరణాలను గుమ్మరించాయి.…
గుజరాత్లో అత్యధిక ప్రలోభాలు ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఇసి న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలలో ఎన్నడూలేని విధంగా నోట్లు.. డ్రగ్స్.. ఆభరణాలను గుమ్మరించాయి.…
తిరుపతి : ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని శుక్రవారం నియమించిన సంగతి తెలిసిందే. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన…
క్యాడర్లో ధైర్యం నింపడానికి నేతల యత్నాలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై నేతలు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, బిజెపి,…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్ పై ప్రధాన పార్టీల్లో ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ప్రధానంగా విజయనగరం పట్టణంలో 50 వార్డులతోపాటు,…
సీనియర్ నేత శర్మ నుంచి తీవ్ర పోటీ అమేథీ : ఉత్తరప్రదేశ్లోని కీలకమైన అమేథీ లోక్సభ స్థానంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. దేశ…
క్రైం రికార్డ్స్ , సంపన్నుల్లోనూ బిజెపి అభ్యర్థులదే అగ్రస్థానం ముగ్గురు అత్యంత ధనవంతులు ఒక్కరు మినహా, అందరి వద్ద కోటి పైగా ఆస్తి న్యూఢిల్లీ…
పల్నాడు : పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకఅష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఓట్ల పండుగ ముగిసింది. ఇక ప్రజాతీర్పే మిగిలుంది. మరో 18 రోజులు తీర్పు కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈ నెల 13 న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా విధుల్లో పాల్గోన్న హెల్త్ సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు అలవెన్స్ లభించలేదు.…