సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • కర్ణాటక కమలంలో కలహాల కుంపటి

సార్వత్రిక ఎన్నికలు-2024

కర్ణాటక కమలంలో కలహాల కుంపటి

Apr 11,2024 | 04:37

 సగానికిపైగా స్థానాల్లో అసమ్మతులు  చల్లార్చేందుకు నేరుగా రంగంలోకి అమిత్‌ షా ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బిజెపిలో కలహాల కుంపచటి రాజుకుంది.…

విజేతలు తక్కువే…!

Apr 11,2024 | 04:10

పెరుగుతున్న మహిళా అభ్యర్థుల సంఖ్య  అయినా లోక్‌సభలో అడుగు పెట్టింది కొద్ది మందే  ధనబలం, కండబలాన్ని తట్టుకోవడం కష్టమవుతోందన్న నిపుణులు న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ…

సిక్కింలో ప్రాంతీయ పార్టీలదే హవా..!

Apr 11,2024 | 03:25

ఈశాన్య భారత్‌లోని అతిచిన్న రాష్ట్రాల్లో ఒకటి సిక్కిం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలే పోటీలో…

జనం గొంతుక వెంకటేశన్‌

Apr 11,2024 | 02:30

ఐదేళ్ల కృషితో ప్రజలకు చేరువ యువత, సాహితీ వేత్తలతోప్రత్యేక అనుబంధం కరోనా కాలంలో ప్రజల్లోనే ఉన్న నేతగా ముద్ర మదురై సిపిఎం అభ్యర్థి ప్రజాశక్తి -చెన్నై :…

ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి విపరీత చర్య

Apr 11,2024 | 00:00

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అభ్యర్థి ఒకరు వికృత చేష్టకు పాల్పడ్డాడు. ప్రచార సమయంలో ఒక యువతి బుగ్గపై ఆయన ముద్దు…

డిఎంకె కూటమి విజయానికి అగ్రనేతల ప్రచారం

Apr 10,2024 | 23:30

రేపు రాహుల్‌గాంధీ రాక ప్రజాశక్తి – చెన్నై బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో తమిళ నాడులో డిఎంకె కూటమి అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు.…

మెడలో చెప్పుల దండతో ఎన్నికల ప్రచారం

Apr 10,2024 | 23:28

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అలీఘర్‌ స్వతంత్ర అభ్యర్థి పండిట్‌ కేశవ్‌ దేవ్‌ మెడలో చెప్పుల దండ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ‘చెప్పు’…

SP manifesto: 2025కల్లా కులగణన

Apr 11,2024 | 00:23

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో హామీ లక్నో : 2025కల్లా కులాల ప్రాతిపదికగా జనగణన చేపడ తామని, కనీస మద్దతు ధరకు…

ఢిల్లీ సంక్షేమ మంత్రి రాజీనామా

Apr 10,2024 | 23:57

న్యూఢిల్లీ : ఢిల్లీ సంక్షేమశాఖ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ బుధవారం తన పదవికీ రాజీనామా చేశారు. కేబినెట్‌, పార్టీ పదవులను వదులుకున్నారు. రాజీనామా సందర్భంగా ఆప్‌పై అవినీతి…