సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • ఇదేమి నిష్పాక్షికత?

సార్వత్రిక ఎన్నికలు-2024

ఇదేమి నిష్పాక్షికత?

May 6,2024 | 03:30

ఇసి తీరుపై ప్రశ్నలు, సందేహాలు సిఎంలనూ అరెస్ట్‌ చేస్తున్నారు మతం పేరుతో ఓట్లను దండుకోవాలని చూస్తున్నారు ప్రధాని, మంత్రులు కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు సూరత్‌లో బలవంతంగా ‘ఏకగ్రీవం’ చేయించారు…

ఎన్నికల్లో 9 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి!

May 6,2024 | 02:38

న్యూఢిల్లీ : దేశంలో ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఏప్రిల్‌ 19వ తేదీన మొదలై.. జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఇప్పటివరకూ రెండు…

స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం

May 6,2024 | 01:50

అమేథీ : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నోరోజులు చర్చలు జరిపి అమేథీ, రారుబరేలీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రారుబరేలీ నుంచి రాహుల్‌ గాంధీ, అమేథీ నుంచి కిశోరీలాల్‌…

పూరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జై నారాయణ్‌ పట్నాయక్‌

May 6,2024 | 01:41

పూరీ : ఒడిశాలోని పూరీ నియోజకవర్గానికి ఇంతకు ముందే ఖరారైన సుచరిత బదులు జై నారాయణ్‌ పట్నాయక్‌ని అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన…

లెఫ్ట్‌ఫ్రంట్‌ విజయంతోనే బెంగాల్‌ అభివృద్ధి: సిపిఎం నేతలు

May 6,2024 | 01:36

ముర్షీదాబాద్‌ : లెఫ్ట్‌ఫ్రంట్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయంతోనే బెంగాల్‌లో అభివృద్ధి సాధ్యమవుతుందని సిపిఎం నాయకులు తెలిపారు. లెఫ్ట్‌ఫ్రంట్‌, కాంగ్రెస్‌ బలపరిచిన ముర్షీదాబాద్‌ సిపిఎం అభ్యర్థి మహ్మద్‌ సలీమ్‌కు…

రాజ్యాంగం మార్చేందుకు బిజెపి కుట్ర

May 6,2024 | 01:20

రిజర్వేషన్లు మొత్తంగా తొలగించే యత్నం  తెలంగాణ సభల్లో రాహుల్‌గాంధీ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : దేశంలో బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని మార్చేందుకు…

ప్రజ్వల్‌ అఘాయిత్యాలపై మౌనమా?

May 6,2024 | 00:02

 మోడీ, అమిత్‌ షాలపై ప్రియాంక గాంధీ విమర్శ హుబ్బాళి : తమ మిత్రపక్షమైన జనతాదళ్‌(ఎస్‌)లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి అస్సలేమీ తెలియనట్లే ప్రధాని మోడీ, అమిత్‌షా…

కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి లక్ష్యం : రాహుల్ గాంధీ

May 5,2024 | 15:16

నిర్మల్‌ :  పేదల హక్కులను హరించి, కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి లక్ష్యమని  కాంగ్రెస్‌ నేత  రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.  ఆదివారం నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార…

చీలికల పోరుతో ‘మహా’ ఉత్కంఠ

May 5,2024 | 04:38

మహాయితి, మహావికాస్‌ మధ్య పోటీ 11 స్థానాలకు 7న పోలింగ్‌ శివసేన, ఎన్‌సిపిల్లో చీలిక నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మే 7న జరగబోయే మూడోవిడత…