సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • యానాంలో కొనసాగుతోన్న పుదుచ్చేరి లోక్‌ సభ పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికలు-2024

యానాంలో కొనసాగుతోన్న పుదుచ్చేరి లోక్‌ సభ పోలింగ్‌

Apr 19,2024 | 10:38

యానాం (కాకినాడ) : యానాం నియోజకవర్గ పరిధిలోని 33 పోలింగ్‌ కేంద్రాలలో పుదుచ్చేరి లోక్‌ సభ పోలింగ్‌ ప్రక్రియ శుక్రవారం కొనసాగుతోంది. యానాం ప్రభుత్వ పశువుల ఆసుపత్రులోని…

సార్వత్రిక ఎన్నికలు – ఓటేసిన ప్రముఖులు

Apr 19,2024 | 10:24

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌,…

ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు

Apr 19,2024 | 09:51

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు,…

సార్వత్రిక ఎన్నికలు – తొలివిడత పోలింగ్‌ ప్రారంభం

Apr 19,2024 | 09:21

21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు  అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు కూడా న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన తొలివిడత పోలింగ్‌ ఘట్టం శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం…

ప్రజావాణి వినిపించేది వామపక్షాలే

Apr 19,2024 | 08:52

ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి  కేరళలో ఎఐఎడబ్ల్యుయు నేత బి వెంకట్‌ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : చట్టసభల్లో ప్రజావాణిని వినిపించేది వామపక్షాలేనని, కేరళలో వామపక్ష…

కోడ్‌ ఉల్లంఘనుడు మోడీ

Apr 19,2024 | 08:51

 ఆయన ప్రకటనలు ఇసి నియమావళికి విరుద్ధం  ఇప్పటికే ఫిర్యాదు చేశాం : ఏచూరి కోజికోడ్‌ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేపదే ఉల్లంఘిస్తూ…

తొలి విడతలో 252 మంది అభ్యర్థులకు నేర చరిత్ర

Apr 19,2024 | 08:49

450 మంది కోటీశ్వర్లు  10 మందికి ఆస్తుల్లేవ్‌ !  ఎడిఆర్‌ నివేదిక న్యూఢిలీ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 252 మందికి…

Supreme Court : ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి

Apr 19,2024 | 08:36

ఎటువంటి అనుమానాలకు తావివ్వొద్దు ఇసికి స్పష్టం చేసిన సుప్రీం  వివిప్యాట్‌ స్లిప్పుల వెరిఫికేషన్‌పై తీర్పు రిజర్వ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా సాగాలని కేంద్ర…

ప్రతిపత్తి ఎత్తేశాక కాశ్మీర్‌లో తొలి ఎన్నికలు

Apr 19,2024 | 08:25

బరిలో ఇద్దరు మాజీ సిఎంలు  ‘ఇండియా’గా జమ్మూలో కాంగ్రెస్‌, కాశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పోటీ  జమ్మూలో కాంగ్రెస్‌కు పిడిపి మద్దతు లోయ నుంచి పారిపోయిన బిజెపి ప్రజాశక్తి-న్యూఢిల్లీ…