సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • ఎన్డీయే 400 సీట్లు సాధిస్తుంది : చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికలు-2024

ఎన్డీయే 400 సీట్లు సాధిస్తుంది : చంద్రబాబు

May 14,2024 | 10:46

అమరావతి : తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కిపైగా స్థానాలు సాధించబోతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మోడి వారణాసిలో నామినేషన్‌…

Lok Sabha elections: నాల్గవ విడతలో 62శాతానికి పైగా పోలింగ్‌ !

May 14,2024 | 08:09

బెంగాల్‌లో చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు బెంగాల్‌, ఒరిస్సాల్లో కొన్నిచోట్ల మొరాయించిన ఇవిఎంలు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికాం జమ్మూ కాశ్మీర్‌లో అత్యల్పం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు,…

Supreme Court : కేజ్రీవాల్‌ను సిఎంగా తొలగించేందుకు చట్టపరమైన హక్కు లేదు : సుప్రీంకోర్టు

May 13,2024 | 23:27

న్యూఢిల్లీ : ఎక్సైజ్‌ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ…

ఓటేసిన సిఎం దంపతులు

May 13,2024 | 22:30

ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌ :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి వినియోగించుకున్నారు. పులివెందుల పట్టణంలోని బాకరాపురం 138/129…

అదానీ, అంబానీల కోసం పనిచేసే ప్రధానిలా కాదు : రాహుల్‌ గాంధీ

May 13,2024 | 18:04

న్యూఢిల్లీ :    అదానీ, అంబానీల కోసం పనిచేసే ప్రధాని మోడీలా కాదని, రాయ్‌బరేలీ ప్రజల కోసం తన కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

Lok Sabha elections: మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌

May 13,2024 | 16:25

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల నాలుగోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. 10 రాష్ట్రాలు,…

ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి అభ్యర్థి మాధవిలత అనుచిత ప్రవర్తన .. వైరల్‌ వీడియో

May 13,2024 | 16:11

హైదరాబాద్‌ :    కొందరు ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి కె. మాదవి లత అనుచితంగా ప్రవర్తించారు. బురఖా ధరించిన కొందరు ముస్లిం…

Lok Sabha Election: మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:44

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల 4వదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది.…

Lok Sabha polls : 11గంటల సమయానికి 24 శాతం ఓటింగ్‌ నమోదు

May 13,2024 | 14:13

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 11 గంటల వరకు 24 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది. ఎపిలో…