సార్వత్రిక ఎన్నికలు-2024

  • Home
  • ఏప్రిల్‌ 19న మన ఓటు మోడీపై వేటు కావాలి : మంత్రి ఉదయనిధి

సార్వత్రిక ఎన్నికలు-2024

ఏప్రిల్‌ 19న మన ఓటు మోడీపై వేటు కావాలి : మంత్రి ఉదయనిధి

Apr 4,2024 | 12:07

చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫాసిజాన్ని ఓడించాలని, రాష్ట్ర హక్కులను కాపాడాలని మార్చి 23 నుంచి ప్రచారం చేస్తున్న డీఎంకే యువజన కార్యదర్శి, క్రీడాభివద్ధి శాఖ మంత్రి…

బిజెపిని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యం

Apr 4,2024 | 12:07

– నామినేషన్‌ దాఖలు సందర్భంగా విజయరాఘవన్‌ తిరువనంతపురం : అత్యంత నిరంకుశంగా, ప్రజాకంటకంగా మారిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యమని…

ఎన్నికలపై అనుమానాలు

Apr 4,2024 | 12:10

పరిశీలనకు ఐదుగురితో అంతర్జాతీయ కమిటీ స్వతంత్ర భారత చరిత్రలోనే మొదటిసారి ప్రజాశక్తి – న్యూఢిల్లీ : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అంతర్జాతీయంగా పొందిన గుర్తింపు ఇప్పుడు…

గుజరాత్‌ బిజెపిలో లుకలుకలు !

Apr 4,2024 | 12:10

అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానికి తలనొప్పులు బాహాటంగానే అసంతృప్తుల వెల్లడి అహ్మదాబాద్‌ : అభ్యర్థుల ఎంపికపై గుజరాత్‌లో బిజెపి నిరసనలు, ఆందోళనలను ఎదుర్కొంటోంది. అమ్రేలీలో సిట్టింగ్‌ ఎంపి నారాన్‌…

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన దిలీప్‌, సుప్రియాలకు ఈసీ చీవాట్లు

Apr 4,2024 | 12:11

న్యూఢిల్లీ : బిజెపి ఎంపి దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం చీవాట్లు పెట్టింది. పశ్చిమబెంగాల్‌ సిఎం మమతాబెనర్జీ, బిజెపి నాయకురాలు…

బిజెపి అభ్యర్థి ర్యాలీలో కార్లపై రాళ్లు

Apr 4,2024 | 12:11

ముజఫర్‌నగర్‌ (యుపి) : బిజెపి అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కొంతమంది వ్యక్తులు రాళ్లు విసిరి, పలు కార్లను ధ్వంసం చేశారు. ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతౌలి…

INDIA bloc rally : ఐదు డిమాండ్లను వినిపించిన ప్రియాంక గాంధీ

Apr 4,2024 | 12:13

న్యూఢిల్లీ  :    ఇండియా ఫోరం ప్రధానంగా ఐదు డిమాండ్లను లేవనెత్తుతోందని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో…

INDIA bloc rally : ఓట్ల కోసం ఈ ర్యాలీ చేపట్టడం లేదు : సునీత కేజ్రీవాల్‌

Apr 4,2024 | 12:14

న్యూఢిల్లీ :   ఓట్ల కోసం ఈ ర్యాలీ చేపట్టడం లేదనిఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ భార్య సునీత పేర్కొన్నారు. తన భర్తను మోడీ ప్రభుత్వం అరెస్ట్‌ చేసిందని, అయితే…

ఎన్నికల వేళ … పశ్చిమ బెంగాల్‌లో ఎంత బంగారం.. మద్యం.. నగదు పట్టుబడిందంటే..

Apr 4,2024 | 12:14

కోల్‌కతా : లోక్‌ సభ ఎన్నికల వేళ … దేశంలో అత్యధిక స్థాయిలో బంగారం, మద్యం, నగదు పట్టుబడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు రూ.140 కోట్ల విలువైన…