ఏప్రిల్ 19న మన ఓటు మోడీపై వేటు కావాలి : మంత్రి ఉదయనిధి
చెన్నై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఫాసిజాన్ని ఓడించాలని, రాష్ట్ర హక్కులను కాపాడాలని మార్చి 23 నుంచి ప్రచారం చేస్తున్న డీఎంకే యువజన కార్యదర్శి, క్రీడాభివద్ధి శాఖ మంత్రి…
చెన్నై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఫాసిజాన్ని ఓడించాలని, రాష్ట్ర హక్కులను కాపాడాలని మార్చి 23 నుంచి ప్రచారం చేస్తున్న డీఎంకే యువజన కార్యదర్శి, క్రీడాభివద్ధి శాఖ మంత్రి…
– నామినేషన్ దాఖలు సందర్భంగా విజయరాఘవన్ తిరువనంతపురం : అత్యంత నిరంకుశంగా, ప్రజాకంటకంగా మారిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యమని…
పరిశీలనకు ఐదుగురితో అంతర్జాతీయ కమిటీ స్వతంత్ర భారత చరిత్రలోనే మొదటిసారి ప్రజాశక్తి – న్యూఢిల్లీ : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అంతర్జాతీయంగా పొందిన గుర్తింపు ఇప్పుడు…
అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానికి తలనొప్పులు బాహాటంగానే అసంతృప్తుల వెల్లడి అహ్మదాబాద్ : అభ్యర్థుల ఎంపికపై గుజరాత్లో బిజెపి నిరసనలు, ఆందోళనలను ఎదుర్కొంటోంది. అమ్రేలీలో సిట్టింగ్ ఎంపి నారాన్…
న్యూఢిల్లీ : బిజెపి ఎంపి దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం చీవాట్లు పెట్టింది. పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ, బిజెపి నాయకురాలు…
ముజఫర్నగర్ (యుపి) : బిజెపి అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కొంతమంది వ్యక్తులు రాళ్లు విసిరి, పలు కార్లను ధ్వంసం చేశారు. ముజఫర్నగర్ జిల్లా ఖతౌలి…
న్యూఢిల్లీ : ఇండియా ఫోరం ప్రధానంగా ఐదు డిమాండ్లను లేవనెత్తుతోందని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో…
న్యూఢిల్లీ : ఓట్ల కోసం ఈ ర్యాలీ చేపట్టడం లేదనిఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత పేర్కొన్నారు. తన భర్తను మోడీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, అయితే…
కోల్కతా : లోక్ సభ ఎన్నికల వేళ … దేశంలో అత్యధిక స్థాయిలో బంగారం, మద్యం, నగదు పట్టుబడుతోంది. పశ్చిమ బెంగాల్లో దాదాపు రూ.140 కోట్ల విలువైన…