ఇజ్రాయిల్ మారణకాండను ఖండించిన ప్రియాంకగాంధీ
న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం ఖండించారు. భారత్ న్యాయం వైపు నిలబడాలని ఆమె మోడీ ప్రభుత్వానికి సూచించారు.…
న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం ఖండించారు. భారత్ న్యాయం వైపు నిలబడాలని ఆమె మోడీ ప్రభుత్వానికి సూచించారు.…
అనంతపురం ప్రతినిధి : 2023 ఖరీఫ్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. సీజన్ ప్రారంభం నుంచి ఈ ఏడాది వర్షాలు సరిగా పడలేదు. ఈ…
ఢిల్లీ: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుమలలో శ్రీవారి అన్నప్రసాదం అధ్వానంగా ఉందని యాత్రికులు ఆగ్రహిస్తున్నా.. టిటిడి పట్టించుకోవడం లేదని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…
తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన కాంగ్రెస్ … రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమై తర్జనభర్జనలాడుతోంది. తెలంగాణ కొత్త సిఎం ఎవరు ?…
జెరూసలేం : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అవినీతి విచారణ సోమవారం పునరుద్ధరించ బడింది. హమాస్ దాడితో నెలకొన్న అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చిన సస్పెన్షన్ గడువు గత…
విశాఖపట్ట్నం/ చెన్నై: మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతోంది. సోమవారం తెల్లవారుజాము నుండి చెన్నైలో కుండపోతగా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయస్ఫూర్తితో ఎపిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జంగా గౌతమ్ అన్నారు. ఆంధ్రరత్న…
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) : విశాఖ స్టీల్ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్-3ను పునరుద్ధరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు…