సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిగా పి.అప్పలనర్స
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని అరకు (ఎస్టి) లోక్సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని అరకు (ఎస్టి) లోక్సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రజాశక్తి-అనంతపురం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.…
ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రజాశక్తి-అమరావతి : వైసిపి, టిడిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. విజయవాడలోని ఓ…
నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు ప్రజాశక్తి -కనిగిరి(ప్రకాశం) : కనిగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాలపర్తి జాన్ ఇర్విన్ బుధవారం తన కార్యాలయంలో పొలిటికల్…
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వలంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రజాశక్తి-ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వచ్ఛంగా జరగాలంటే రాజకీయ ప్రచారం చేస్తున్న, వాలంటీర్లను తొలగించాలని సిటిజన్స్…
ప్రతి యువతీ యువకులకు ఏపీవో రాంబాబు పిలుపు ప్రజాశక్తి-మరిపూడి : 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని (SVEEP)…
పిఠాపురం : వైసిపి నేత వంగా గీతను జనసేనలో చేరాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆమె కౌంటర్ ఇచ్చారు. తను కూడా పవన్ ను…
మోడీ, అమిత్ షా చెబితే ఎంపిగా పోటీ పిఠాపురంలో భారీ మెజారిటితో గెలుస్తా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాకినాడ పార్లమెంటు స్థానానికి జనసేన…
పార్టీల ప్రచారాల్లో పాల్గొంటే అధికారులపై వేటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల కోడ్ను రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలని…