ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిగా పి.అప్పలనర్స

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిగా పి.అప్పలనర్స

Apr 4,2024 | 12:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని అరకు (ఎస్‌టి) లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వైసీపీలో చేరిన బాలకృష్ణ

Apr 4,2024 | 12:04

ప్రజాశక్తి-అనంతపురం : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.…

వైసిపి, టిడిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : వైఎస్‌ షర్మిల

Apr 4,2024 | 12:04

 ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రజాశక్తి-అమరావతి : వైసిపి, టిడిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. విజయవాడలోని ఓ…

ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి

Apr 4,2024 | 14:26

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు ప్రజాశక్తి -కనిగిరి(ప్రకాశం) : కనిగిరి రెవిన్యూ డివిజనల్‌ అధికారి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పాలపర్తి జాన్‌ ఇర్విన్‌ బుధవారం తన కార్యాలయంలో పొలిటికల్‌…

రాజకీయ ప్రచారం చేస్తున్న వాలంటీర్లను తొలగించాలి

Apr 4,2024 | 14:27

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వలంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రజాశక్తి-ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వచ్ఛంగా జరగాలంటే రాజకీయ ప్రచారం చేస్తున్న, వాలంటీర్లను తొలగించాలని సిటిజన్స్‌…

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి 

Apr 4,2024 | 14:26

ప్రతి యువతీ యువకులకు  ఏపీవో రాంబాబు పిలుపు ప్రజాశక్తి-మరిపూడి : 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని (SVEEP)…

పవన్ వ్యాఖ్యలపై వంగా కౌంటర్

Apr 4,2024 | 14:24

పిఠాపురం : వైసిపి నేత వంగా గీతను జనసేనలో చేరాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆమె కౌంటర్ ఇచ్చారు. తను కూడా పవన్ ను…

కాకినాడ జనసేన ఎంపి అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్‌

Apr 4,2024 | 14:20

 మోడీ, అమిత్‌ షా చెబితే ఎంపిగా పోటీ  పిఠాపురంలో భారీ మెజారిటితో గెలుస్తా  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాకినాడ పార్లమెంటు స్థానానికి జనసేన…

పటిష్టంగా ఎన్నికల కోడ్‌ అమలు

Apr 4,2024 | 14:19

పార్టీల ప్రచారాల్లో పాల్గొంటే అధికారులపై వేటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల కోడ్‌ను రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలని…