అనకాపల్లి

  • Home
  • జన్‌ మన్‌ పథకం వర్తింపజేయాలి

అనకాపల్లి

జన్‌ మన్‌ పథకం వర్తింపజేయాలి

Jan 2,2024 | 00:34

ప్రజాశక్తి-రోలుగుంట:నాన్‌ షెడ్యూల్‌(పివిటిజి) ఆదిమ తెగ గిరిజనులకు జన్‌ మన్‌ పథకం వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి గిరిజన సంఘం 5వ షెడ్యూల్‌ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు…

2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Dec 31,2023 | 12:56

ప్రజలకు కష్టాలు లేని రోజులు రావాలి – సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం ప్రజాశక్తి-అనకాపల్లి :  ప్రజలకు ద్రోహం చేసే ప్రభుత్వాల స్థానంలో ప్రజలకు మేలుచేసే నూతన…

టిడిపి పాలనలో అభివృద్ధి శూన్యం

Dec 31,2023 | 00:43

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌ :నర్సీపట్నంలో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం అయ్యింది. స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో జరిగిన…

సచివాలయాల వద్ద ఆందోళనలు

Dec 31,2023 | 00:38

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె శనివారం 18వ రోజుకు చేరింది. సచివాలయాల వద్ద అంగన్‌వాడీలు ఆందోళనలు చేపట్టారు.…

చేతులో బెల్లం రాసి ముక్కుపుల్ల లాగేస్తున్నారు

Dec 30,2023 | 10:39

  ప్రజాశక్తి-దేవరాపల్లి : నాన్ షేడ్యూల్డ్ గిరిజనులకు మంత్రి బూడిముత్యాలు నాయుడు చేతులో బెల్లం రాసి ముక్కులోని ముక్కుపుల్ల లాక్కునట్లు ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు…

టిడిపిలో పలువురు చేరిక

Dec 29,2023 | 01:00

ప్రజాశక్తి-మాడుగుల:మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి 100 మంది చేరారు. గురువారం మండలంలోని బాబు షూరిటి భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంపై గవిరెడ్డి రామానాయుడు ఎల్‌.పొన్నవోలు…

వాడీవేడిగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

Dec 29,2023 | 00:59

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:పట్టణంలో మున్సిపల్‌ చైర్‌ పర్శన్‌ బోడపాటి సుబ్బలక్ష్మీ అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. ముందుగా అజెండాను చదివి వినిపించారు. టీడీపీ…

ఘనంగా వెంకన్న తిరువీధి సేవ

Dec 28,2023 | 00:26

ప్రజాశక్తి-నక్కపల్లి: ఉపమాక వెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం హంస వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. ఆలయంలో అర్చక బృందం ఆధ్వర్యంలో…

ఖాళీ బిందెలతో నిరసన

Dec 28,2023 | 00:22

ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని రత్నంపేట పంచాయతీ పనసలపాడు గ్రామంలో జలజీవన్‌ మిషన్‌ పనులు ప్రారంభించాలని ఆదివాసీ గిరిజన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం…