అనకాపల్లి

  • Home
  • దాతల సహాయం అభినందనీయం

అనకాపల్లి

దాతల సహాయం అభినందనీయం

Dec 16,2023 | 00:57

  ప్రజాశక్తి-రావికమతం:అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం మండలంలో మేడివాడ జడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించి…

పట్టువిడవని అంగన్‌వాడీలు

Dec 16,2023 | 00:53

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా అంగన్‌వాడీలు చేపడుతున్న నిరసనలు శుక్రవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం, అధికారులు అంగన్‌వాడీలను పలు ఇబ్బందులకు గురి…

నోటికి నల్ల రిబ్బన్లతో నిరసన

Dec 15,2023 | 15:16

ప్రజాశక్తి – కశింకోట(అనకాపల్లి) : అంగన్వాడి కార్యకర్త సమస్యలు పరిష్కరించాలని సిఐటియు, ఐద్వా, సిపిఎం, ప్రజా సంఘాల డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ అంగన్వాడి హెల్పర్స్ వర్కర్స్ యూనియన్…

టిడిపి నేత రవికుమార్‌కు అభినందనలు

Dec 15,2023 | 00:58

ప్రజాశక్తి -బుచ్చయ్యపేటఃమండలంలో బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ నమోదులోప్రతిభ కనబరిచిన మండలంలోని తురకల పూడి గ్రామానికి చెందిన క్లస్టర్‌ ఇంచార్జ్‌ కోరుకొండ రవికుమార్‌ను, బూత్‌ ఇన్చార్జ్‌ లను…

టిడిపి హయాంలో హామీలు విస్మరణ

Dec 15,2023 | 00:57

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:గత రెండు రోజులుగా పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన లోకేష్‌ యువగళం పాదయాత్రను చూస్తుంటే కామెడీ యాత్రను తలపిస్తుందని జిల్లా వైకాపా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్‌ విమర్శించారు. గురువారం…

వినూత్న రీతిలో అంగన్వాడీల నిరసన

Dec 14,2023 | 14:03

ప్రజాశక్తి-నక్కపల్లి(అనకాపల్లి) : నక్కపల్లి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం అంగన్వాడి వర్కర్స్ మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన…

ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా

Dec 14,2023 | 11:30

ప్రజాశక్తి-కసింకోట : అనకాపల్లి జిల్లా కసింకోట నర్సింకోట్ల ఐసిడిఎస్ అంగన్వాడి హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. కసింకోట జాతీయ రహదారి పక్కన…

రాష్ట్రంలో సంక్షేమ పాలన

Dec 13,2023 | 01:01

ప్రజాశక్తి-గొలుగొండ:ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా సిఎం జగన్‌ పాలన అందిస్తున్నారని గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి మణికుమారి అన్నారు. మంగళవారం కొత్తఎల్లవరం గ్రామంలో ఏపికి జగనే ఎందుకు…

పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు

Dec 13,2023 | 00:59

  ప్రజాశక్తి-రోలుగుంట:పేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలో దేశంలోనే ఆంద్ర రాష్ట్రం ముందుందని అనకాపల్లి ఎంపి భీశెట్టి వెంకట సత్యవతి అన్నారు. సామాజిక బస్సు యాత్రలో భాగంగా మంగళవారం…