అనకాపల్లి

  • Home
  • ఉత్సాహంగా వికలాంగుల ఆటల పోటీలు

అనకాపల్లి

ఉత్సాహంగా వికలాంగుల ఆటల పోటీలు

Dec 24,2023 | 23:57

ప్రజాశక్తి- అనకాపల్లి :అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ గ్రౌండ్లో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనకాపల్లి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు…

నక్కపల్లిలో రథాన్ని ఊరేగిస్తున్న భక్తులు వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలుప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చక బృంధం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం తెల్లవారి నుండి సాయంత్రం వరకు భక్తుల రద్దీతో కిటకిటలాడింది.క్యూ లైన్‌ లో భక్తులు బారులు తీరారు..పలు రాజకీయ పార్టీల నేతలు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 8 వాహనాల్లో తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.ఎస్‌ఐ విభూషణరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధికంగా తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌, అర్చకులు సంకర్షణ పల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు . రోలుగుంట: మండలంలోని వడ్డిప గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తులసిమాల అలంకరణ చేశారు. భజనలు, నగర సంకీర్తనలు అలరించాయి. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Dec 24,2023 | 00:49

xప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన…

యువగళం విజయవంతంపై కృతజ్ఞతలు

Dec 24,2023 | 00:48

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:యువగళం సభను విజయ వంతం చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో…

స్టడీ మెటీరియల్‌ పంపిణీ

Dec 23,2023 | 01:02

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:నాతవరం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ విద్యార్దినులకు పదో తరగతి స్టడీ మెటీరియల్‌ను అల్లాడ జగన్నాథరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ అల్లాడ సురేష్‌ పంపిణీ చేశారు. ఈ…

వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభం

Dec 22,2023 | 23:20

రామచంద్రపురం హైస్కూల్లో ఏర్పాటుచేసిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలోటిఎల్‌ఎంలను తిలకిస్తున్న జిల్లా జెసి ప్రజాశక్తి-రామచంద్రపురం పట్టణంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు హైస్కూల్లో శుక్రవారం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు…

అంగన్వాడీలు మానవహారం

Dec 21,2023 | 13:13

ప్రజాశక్తి-నక్కపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం అంగన్వాడీలు మానవహారం ప్రదర్శించారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని ,గ్రాట్యూటీ…

ఉగ్గినిపాలేంలో సీఎం పుట్టినరోజు వేడుకలు

Dec 21,2023 | 11:28

ప్రజాశక్తి – కశింకోట : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకలు మండలంలో వుగ్గినిపాలెంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలగా…

  భిక్షాటన… వంటావార్పు …

Dec 21,2023 | 00:37

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భిక్షాటన, వంటావార్పు తో తమ నిరసన తెలియజేశారు.…

ఆత్మీయ కలయిక విజయవంతానికి పిలుపు

Dec 20,2023 | 23:32

పుల్లేటికురులో హర్ష కుమార్‌ ఆత్మీయ కలయిక పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి-అంబాజీపేట మాజీ ఎంపీ హర్షకుమార్‌ అమలాపురం ప్రాంతం కోడూరుపాడు లో ఈనెల 22న నిర్వహించే ఆత్మీయ…