బాపట్ల

  • Home
  • ఖరీఫ్‌ సాగుకు సిద్దం చేస్తున్న రైతులు

బాపట్ల

ఖరీఫ్‌ సాగుకు సిద్దం చేస్తున్న రైతులు

May 29,2024 | 22:59

ప్రజాశక్తి – నిజాంపట్నం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో రైతులు వ్యవసాయం పనులు ముమ్మరంగా చేస్తున్నారు. మే నెలలో వర్షాలు కురటంతో రైతులకు వ్యవసాయ పనులు ప్రారంభించారు.…

కౌంటింగ్ ప్రక్రియలో అభ్యర్థులు సహకరించాలి

May 29,2024 | 22:58

ప్రజాశక్తి – పర్చూరు జూన్‌ 4న జరుగనున్న ఓట్ల లెక్కంపుకు అభ్యర్ధులు అధికారులు, సిబ్బందితో సహకరించాలని నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, బాపట్ల ఆర్‌డిఒ జి రవీందర్ కోరారు.…

ఏడాదికి 200 రోజులు పని కల్పించాలి

May 29,2024 | 22:57

– కనీస కూలీ రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ – ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ ప్రజాశక్తి – చీరాల మండలంలోని…

ఎండ తీవ్రతకు నిర్మానుష్యం

May 29,2024 | 22:56

ప్రజాశక్తి – నిజాంపట్నం మండలంలో గత రెండు రోజుల నుంచి వడగాలి విపరీతంగా వీస్తొంది. దీంతో బస్టాండు సెంటర్లో మద్యాహ్న సమయంలో జన సంచారం లేక నిర్మానుష్యంగా…

తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలి

May 29,2024 | 22:55

ప్రజాశక్తి – అద్దంకి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపిపి అవిశన జ్యోతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశంలో ఎంపిడిఒ…

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు శిక్షణ

May 29,2024 | 22:54

ప్రజాశక్తి – భట్టిప్రోలు మండలంలోని వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఐలవరం జెడ్‌పి ఉన్నత పాఠశాలలో ఒకరోజు శిక్షణ బుధవారం నిర్వహించారు. శిక్షణకు ట్రైనర్లుగా…

అల్లాబక్షి సేవలు మరువలేనివి

May 29,2024 | 22:53

ప్రజాశక్తి – బాపట్ల జర్నలిస్టు, రచయిత అల్లాబక్షీ మరణం పత్రికా, సాహిత్య రంగాలకు తీరనిలోటని విశ్రాంత గృహ విజ్ఞాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జాగర్లమూడి లక్ష్మి…

విద్యార్ధులకు బహుమతులు పంపిణీ

May 29,2024 | 22:51

ప్రజాశక్తి – అద్దంకి స్థానిక గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా బుధవారం స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు…

నాడు – నేడుపై సమీక్ష

May 29,2024 | 22:50

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ స్థానిక ఎంఇఒ కార్యాలయంలో నాడు, నేడు పనులపై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. మండలంలోని అన్ని పాఠశాలలు తప్పనిసరిగా 12లోపున అనగా స్కూల్ రీఓపెనింగ్…