బాపట్ల

  • Home
  • అందుబాటులో ఆధునిక వైద్యం : జివిఆర్‌ హాస్పిటల్‌ ప్రారంభంలో డాక్టర్ పేరయ్య చౌదరి, డాక్టర్ గోరంట్ల సుబ్బారావు

బాపట్ల

అందుబాటులో ఆధునిక వైద్యం : జివిఆర్‌ హాస్పిటల్‌ ప్రారంభంలో డాక్టర్ పేరయ్య చౌదరి, డాక్టర్ గోరంట్ల సుబ్బారావు

Mar 8,2024 | 23:43

ప్రజాశక్తి – చీరాల పేద ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్‌ పేరయ్యచౌదరి, డాక్టర్‌ గోరంట్ల సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక చర్చి రోడ్డు,…

గోడపత్రికలు ఆవిష్కరణ

Mar 8,2024 | 23:38

ప్రజాశక్తి – సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం గ్రామంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో కలలకు రెక్కలు కరపత్రం, గోడపత్రికలను మహిళా విభాగం నేతలు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా…

వైసీపీకి భారీ షాక్ : ఏలూరి సమక్షంలో టిడిపిలో చేరిన వైసీపీ సర్పంచ్

Mar 8,2024 | 23:34

ప్రజాశక్తి – చిన్నగంజాం పర్చూరు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు పెరిగాయి. మండలంలోని మోటుపల్లి వైసిపి సర్పంచ్ వడ్లమూడి సాంబశివరావు…

సిఎం సభ సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు

Mar 8,2024 | 23:26

ప్రజాశక్తి – బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఈనెల 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు సిఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో సభకు పెద్ద…

అరాచక శక్తులపై జనసైనికుల యుద్ధం

Mar 8,2024 | 00:17

ప్రజాశక్తి – రేపల్లె అరాచక శక్తులపై పోరాడేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి మంగళగిరి జనసేన కార్యాలయం…

రైతు భరోసా కేంద్రం ప్రారంభం

Mar 8,2024 | 00:16

ప్రజాశక్తి – కొల్లూరు మండలంలోని దోనేపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక బాబు గురువారం ప్రారంభించారు.…

జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు : ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి

Mar 8,2024 | 00:10

ప్రజాశక్తి – పర్చూరు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి…

మహిళా చైతన్యం పెరిగింది

Mar 7,2024 | 23:07

ప్రజాశక్తి – బాపట్ల సమాజంలో మహిళా చైతన్యం పెరిగిందని, స్వయంశక్తితో అన్ని రంగాల్లో పురుషులతో మహిళలు పోటీ పడుతున్నారని బాపట్ల ఆహార విజ్ఞాన కళాశాల ప్రొఫెసర్ జాగర్లమూడి…

వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో నగదు అందజేత

Mar 7,2024 | 23:06

ప్రజాశక్తి – సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన వికలాంగుడు షేక్ అల్లిసా కుటుంబానికి గురువారం వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు తోడేటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వికలాంగులు…