బాపట్ల

  • Home
  • 9నుండి జాతీయ స్థాయి టి20క్రికెట్ టోర్నమెంట్‌

బాపట్ల

9నుండి జాతీయ స్థాయి టి20క్రికెట్ టోర్నమెంట్‌

Jan 7,2024 | 23:36

ప్రజాశక్తి – పంగులూరు ఈనెల 9నుండి 16వరకు కొండ మంజూరు క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో కొండ మంజులూరు గ్రామంలో పానెం హనిమిరెడ్డీస్ ప్రీమియం లీగ్, భారతదేశ స్థాయిలో…

హామీలు వదిలేసిన ప్రభుత్వం

Jan 7,2024 | 23:35

ప్రజాశక్తి – చీరాల ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారం వచ్చాక వాటిని గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా జగన్‌ వ్యవహరిస్తున్నారని సీఐటీయు అధ్యక్షులు ఎన్ బాబురావు అన్నారు.…

ఆస్ట్రేలియాలో టిడిపి అభివృద్ధికి కృషి

Jan 7,2024 | 23:34

ప్రజాశక్తి – పంగులూరు ఆస్ట్రేలియాలో టిడిపి అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆస్ట్రేలియా టిడిపి ఇంచార్జ్ యెనికపాటి వెంకటేష్ అన్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడి, తన వంతుగా అక్కడ టిడిపి…

అంగన్వాడీ ఉద్యమంపై ఎస్మా ప్రయోగం సిగ్గుమాలిన చర్య

Jan 7,2024 | 16:14

ప్రజాశక్తి మార్టూరు రూరల్(బాపట్ల జిల్లా) :న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 27 రోజులుగా సమ్మె బాట పట్టిన అంగన్వాడీల పై వైసిపి ప్రభుత్వం ఎస్మా చట్టం…

కొనసాగుతున్న అంగన్‌వాడీ సమ్మె

Jan 7,2024 | 01:23

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె మండల కేంద్రమైన నాగులుప్పలపాడు సెంటరులో శనివారం నాటికి 26వ రోజుకు చేరింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల…

వృద్ధాప్య పెన్షన్ దేశంలోనే అత్యధికం : ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి

Jan 7,2024 | 00:09

ప్రజాశక్తి – వేటపాలెం వృద్ధాప్య పెన్షన్ దేశంలోనే అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Jan 7,2024 | 00:06

ప్రజాశక్తి – బాపట్ల సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శనివారంకు 18వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్స్…

అంగన్‌వాడీలపై ఎస్మా సిగ్గుచేటు

Jan 7,2024 | 00:01

ప్రజాశక్తి – చీరాల మహిళలకు రక్షణ కల్పిస్తున్నామంటూ ప్రగల్బాలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు అంగనవాడి కార్యకర్తలపై నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని మహిళా…

వృద్ధాప్య పెన్షన్ అందించిన ఎమ్మెల్యే కరణం

Jan 6,2024 | 14:47

ప్రజాశక్తి-వేటపాలెం : మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన వైఎస్సార్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణ మూర్తి మాట్లాడుతూ పాదయాత్రలో…