బాపట్ల

  • Home
  • మహిళలకు జీవనోపాధి కల్పించాలి

బాపట్ల

మహిళలకు జీవనోపాధి కల్పించాలి

Feb 28,2024 | 23:22

ప్రజాశక్తి – భట్టిప్రోలు డ్వాక్రా మహిళలకు పాడి పరిశ్రమ, కుట్టు మిషన్ల ద్వారా జీవనోపాధిని కల్పించాలని ఐబీ ఏపీఎమ్ మాచవరపు రమేష్ బాబు సూచించారు. స్థానిక మండల…

మార్చి ఒకటి నుండి పసుపు రైతుల నిరాహార దీక్ష

Feb 28,2024 | 23:21

ప్రజాశక్తి – వేమూరు గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపును కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తక్షణం న్యాయం చేయాలని…

వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచుకోవాలి

Feb 28,2024 | 15:16

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్(బాపట్ల) : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంకొల్లు లో వైజ్ఞానిక బహిరంగ సభ స్ఫూర్తిదాయకంగా జరిగింది. ఈ సందర్భంగా…

కమిషనర్‌ విజయసారథి బదిలీ

Feb 28,2024 | 00:49

ప్రజాశక్తి-చీరాల: చీరాల మున్సిపల్‌ కార్యాలయంలో ప్రస్తుత గ్రేడ్‌-1 కమిషనరుగా పనిచేస్తున్న బి విజయ సారథి మంగళవారం బదీలి అయ్యారు. ఆయన స్థానం లో పార్వతీపురంలో మునిసిపల్‌ కమిషనరుగా…

‘ఉపాధి హామీ’ పనులు ప్రారంభం

Feb 28,2024 | 00:48

ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు విఠలేశ్వర్‌ నగర్‌లోని దేవస్థానం భూమి లో మంగళవారం ఇంకుడు గుంట నిర్మాణం చేపట్టేం దుకు గ్రామ సర్పంచ్‌ దారా రవికిరణ్మయి చేతుల మీదుగా పనులు…

డిఎల్‌పిఒకు జగనన్న స్వచ్ఛ సంకల్పం అవార్డు

Feb 28,2024 | 00:46

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు ఐటిసి వారి ఆధ్వర్యంలో మంగళవారం అవార్డుల ప్రదానం జరిగింది. గుంటూరులో…

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుది ప్రముఖ పాత్ర

Feb 28,2024 | 00:42

ప్రజాశక్తి-రేపల్లె: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రముఖపాత్ర పోషిస్తుందని విజ్ఞాన్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ సాజిద్‌పాషా తెలిపారు. రేపల్లె పట్టణంలోని విజ్ఞాన్‌ ఒకేషనల్‌ కళాశాలలో మంగళవారం ఓటు…

ఆనందబాబుకు నాయకుల అభినందనలు

Feb 28,2024 | 00:37

ప్రజాశక్తి-వేమూరు: వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాలుగో విడత మాజీ మంత్రి టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబును నియమించడం పట్ల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ…

పోలియోను సమూలంగా నిర్మూలించాలి

Feb 28,2024 | 00:31

ప్రజాశక్తి-బాపట్ల: జిల్లాలో పోలియోను సమూలంగా నిర్మూలించేందుకు వైద్యాధికారి ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అన్నారు. మార్చి 3న ఆదివారం జాతీయ…