బాపట్ల

  • Home
  • బాధితులకు నిత్యావసరాల పంపిణీ

బాపట్ల

బాధితులకు నిత్యావసరాల పంపిణీ

Dec 7,2023 | 23:27

ప్రజాశక్తి – నగరం తుఫానుతో నష్టపోయిన పేదలకు ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య నిత్యావసర సరుకులు గురువారం పంపిణీ చేశారు. మండలంలోని ఈదుపల్లి గ్రామ ఎస్టీ కాలనీలో సిఎం…

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం దుర్మార్గం

Dec 7,2023 | 23:26

ప్రజాశక్తి – బాపట్ల టిడిపి విజయం సాధిస్తుందన్న విశ్లేషణలు జీర్ణించుకోలేక వైసిపి నాయకులు మండలంలోని భర్తిపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని టిడిపి ఇన్‌చార్జి వేగేశన…

డ్రైనేజీపై సమగ్రమైన చర్యలు చేపట్టాలి : ఎపి రైతు సంఘం నాయకుల వినతి

Dec 7,2023 | 23:25

ప్రజాశక్తి – రేపల్లె తూఫాన్ వల్ల నష్టపోయిన పంటలను కాపాడేందుకు డ్రైనేజీ అధికారులు సమగ్ర ప్రతిపాదనలు చేయాలని, నిర్ధిష్ట చర్యలు తీసుకుని పొలాల్లో ఉన్న నీటిని తొలగించాలని…

రోటరీ ఆధ్వర్యంలో 97మందికి కంటి పరీక్షలు

Dec 7,2023 | 23:23

ప్రజాశక్తి – పంగులూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ భవన్లో ఉచిత కంటి పరీక్షలు గురువారం నిర్వహించారు. శిబిరానికి 97మంది హాజరుకాగా వీరిలో 62మందికి కంటి…

మానవత్వం చాటుకున్న గొట్టిపాటి

Dec 7,2023 | 23:22

ప్రజాశక్తి – అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన సంతమాగులురు వైపు వెళ్తున్న సమయంలో దామావారిపాలెం సమీపంలోని బజాజ్…

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Dec 7,2023 | 12:05

ప్రజాశక్తి-అద్దంకి : ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జరిగింది. గురువారం ఉదయం పట్నంలోనే కలవకూరు రోడ్డు…

పంట నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం

Dec 7,2023 | 00:45

ప్రజాశక్తి – రేపల్లె మండలంలోని వివిధ గ్రామాల్లో తుఫాను వల్ల నేలవాలిన వరిపంటను సిపిఎం బృందం పరిశీలించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ…

ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి

Dec 7,2023 | 00:44

ప్రజాశక్తి – రేపల్లె డాక్టర్‌ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా సిపిఎం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్…

రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

Dec 7,2023 | 00:40

ప్రజాశక్తి – పంగులూరు తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల కష్టాలను అధికారులతో మాట్లాడి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని వైసిపి ఇన్చార్జ్…