బాపట్ల

  • Home
  • ఎన్నికల ప్రవర్తన నియమావళి కమిటీ ఎంపిక

బాపట్ల

ఎన్నికల ప్రవర్తన నియమావళి కమిటీ ఎంపిక

Mar 2,2024 | 23:34

ప్రజాశక్తి – పంగులూరు కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కమిటీ ఏర్పడినట్లు ఎంపీడీఒ కె మ్యాత్యూబాబు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల…

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

Mar 2,2024 | 23:33

ప్రజాశక్తి – రేపల్లె ప్ర‌కృతి వ్యవసాయ పద్దతిలో పండించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటార‌ని ఎపిఎం త్యాగరాజు అన్నారు. స్థానిక వెలుగు ప్రాజెక్ట్ కార్యాలయంలో డ్వాక్రా సంఘాలతో…

రైతు సంక్షేమమే సిఎం ఆశయం

Mar 2,2024 | 23:32

ప్రజాశక్తి – రేపల్లె రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైతు పక్షపాతిగా సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి…

భట్టిప్రోలు తహశీల్దారుగా మునిలక్ష్మి

Mar 2,2024 | 23:31

ప్రజాశక్తి – భట్టిప్రోలు నూతన తహశీల్దారుగా ఐ మునిలక్ష్మి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పద్మావతి రేపల్లె ఆర్డీఒ కార్యాలయానికి సీసీగా బదిలీ అయ్యారు.…

నిరంతర బదిలీలు పాలనకు ఆటంకం

Mar 2,2024 | 23:30

ప్రజాశక్తి – భట్టిప్రోలు తహశీల్దారు కార్యాలయానికి బదలీల ఫోబియా పట్టుకుంది. గత నెల రోజులుగా ప్రతి పది రోజులకు ఒక తహశీల్దారును మార్పులు చేస్తూ ఉండటంతో ఇక్కడ…

అన్నా క్యాంటీన్‌కు సజ్జా విరాళం

Mar 2,2024 | 23:28

ప్రజాశక్తి – చీరాల మంగళగిరిలో అన్నా క్యాంటీన్ నిర్వహణకు చీరాల టిడిపి సీనియర్ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు విరాళం అందించారు. 100రోజుల పాటు క్యాంటీన్ నిర్వహణకు రోజుకు…

టిడిపి తోనే రాష్ట్ర భవిష్యత్తు : టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి

Mar 2,2024 | 23:27

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ భవితరాల భవిష్యత్తుకు టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అవశ్యమని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలపాల్సిన సమయం ఆసన్నమైందని టిడిపి…

అభివృద్ధి పనులు పరిశీలించిన బలరాం

Mar 2,2024 | 23:25

ప్రజాశక్తి – వేటపాలెం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తాజా మాజీ ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. మండలంలోని దేశాయిపేట, జాండ్రపేట, రామకృష్ణాపురం పంచాయతీల…

ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలి

Mar 2,2024 | 23:24

ప్రజాశక్తి – రేపల్లె ఎన్నికల విధులు అధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆర్‌డిఒ హేలా షారోన్ అన్నారు. తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం ఏర్పాటు…