బాపట్ల

  • Home
  • అంగన్‌వాడీల పోరుబాట

బాపట్ల

అంగన్‌వాడీల పోరుబాట

Dec 13,2023 | 00:41

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు అంగన్‌వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతుందని సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు…

ప్రతిభ చాటిన విద్యా కిడ్జ్‌ చిన్నారులు

Dec 13,2023 | 00:39

ప్రజాశక్తి-చీరాల: కుంగ్‌ఫూ, కరాటే స్టేట్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ షిప్‌లో చీరాల విద్యాసంస్థల విద్యా కిడ్జ్‌ స్కూల్‌ విద్యార్థులు 17 బంగారు పతకాలు, 2 వెండి పతకాలు సాధించారు.…

తహశీల్దారు కార్యాలయం ముట్టడి

Dec 13,2023 | 00:38

ప్రజాశక్తి-బల్లికురవ: కూకట్లపల్లి దళితుల భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ముట్టడించారు. తహశీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు. తహశీల్దారు సరైన సమాధానం చెప్పకుండా…

వైసిపి ఇన్చార్జి మార్పుపై కలకలం

Dec 12,2023 | 00:25

ప్రజాశక్తి – పంగులూరు అద్దంకి వైసిపి ఇన్చార్జి బాచిన కృష్ణ చైతన్యను ఆ పార్టీ అధిష్టానం బాధ్యతల నుండి తప్పించిందనీ కృష్ణ చైతన్య స్వగ్రామమైన పంగులూరులో సోమవారం…

ఘనంగా భారతీయ భాషో త్సవం

Dec 12,2023 | 00:24

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌ సుబ్రహ్మణ్య భారతి జన్మదినాన్నిమండలంలోని ఇడుపులపాడు విద్యా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఘనంగా సోమవారం నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం పిడపర్తి పేరిరెడ్డి మాట్లాడుతూ…

అమలు కాని నేతల హామీలు

Dec 12,2023 | 00:22

– అవస్థల పాలవుతున్న రైతులు – పంటల ఎన్యుమరేషన్‌కు కానరాని అదికారులు – పత్తాలేని పరిహార లెక్కలు ప్రజాశక్తి – పంగులూరు తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి…

తుఫాను బాధితులకు టిడిపి ఆర్థిక సాయం

Dec 12,2023 | 00:17

ప్రజాశక్తి – బాపట్ల చంద్రబాబు పట్టణంలోని 3వ వార్డులో పర్యటించి తుఫాన్ భాదితులకు ప్రకటించిన రూ.5వేలు ఆర్ధిక సాయాన్ని స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి ఇన్చార్జి వేగేశన…

పోరంబోకు భూములకూ నష్టపరిహారం అందించాలి

Dec 12,2023 | 00:16

ప్రజాశక్తి – రేపల్లె తూపానుతో నష్టపోయిన బాడే-జన్నే కాలువ పోరంబోకు భూముల సాగుదారులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీఓ షారోన్‌, తహశీల్దార్ ఆఫీసులు వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం…

తుఫాను బాధితులను ఆదుకోవాలి : కమిషనర్‌కు సిపిఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్ వినతి

Dec 12,2023 | 00:15

ప్రజాశక్తి – రేపల్లె జగనన్నకాలనీలో వర్షంనీళ్ల మధ్యలో నివాసం ఉంటున్న పేదలు అందరికీ రూ.2500నగదు, 25కేజీల బియ్యం, నిత్యవసరాలు పంపిణీ చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సీపీఎం కార్యదర్శి…