బాపట్ల

  • Home
  • ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి

బాపట్ల

ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి

May 25,2024 | 00:34

ప్రజాశక్తి – చీరాల జూన్‌ 4న జరుగునున్న ఓట్లు లెక్కింపులో ఎజెంట్లు, ముఖ్య నేతలు అప్రమత్తంగా ఉండాలని టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కొండయ్య అన్నారు. స్థానిక టిడిపి…

కౌలు గుర్తింపు కార్డుల ఉసేదీ..?

May 25,2024 | 00:32

ప్రజాశక్తి – భట్టిప్రోలు రభీ సీజన్ పూర్తయి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నప్పటికీ కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గంలో రైతులు…

శ్రీవారిని దర్శించుకున్న టిడిపి ఎంఎల్‌ఎలు

May 25,2024 | 00:31

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ రాష్ట్రంలో టిడిపి అత్యధిక సీట్లు సాధించి చంద్రబాబు సారధ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో విరజిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని…

నిరుపయోగంగా క్రీడా ప్రాంగణం

May 25,2024 | 00:29

ప్రజాశక్తి – పర్చూరు గ్రామీణ క్రీడాకారులకు శిక్షణనిచ్చి జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ క్రీడా వికాసం పేరుతో రూ.2కోట్ల నిధులతో…

అదుపుతప్పి టాక్టర్ కాల్వలో బోల్తా

May 25,2024 | 00:26

ప్రజాశక్తి – రేపల్లె ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో బోల్తా పడిన ఘటన శుక్రవారం మండలంలోని కామరాజుగడ్డలో చోటు చేసుకుంది. ప్రమాదంలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో…

జర్నలిస్ట్ అల్లాబక్షి మృతి

May 23,2024 | 23:06

ప్రజాశక్తి – బాపట్ల సీనియర్ జర్నలిస్ట్ అల్లాబక్షి మృతి చెందారు. నాలుగు దశాబ్దాలుగా ఈనాడు దినపత్రికతో పాటు వివిధ పత్రికల్లో ఆయన విలేకరిగా పనిచేశారు. గత కొన్ని…

వైభవంగా రథోత్సవం

May 23,2024 | 23:04

ప్రజాశక్తి – బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా సందర్శకులు రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ కోన రఘుపతి…

విజయంపై కొండయ్య ధీమా

May 23,2024 | 23:03

ప్రజాశక్తి – చీరాల ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి ఎంఎం కొండయ్య ధీమా వ్యక్తం చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ముఖ్యనేతలతో సమీక్ష…

విస్తృతంగా తనిఖీలు

May 23,2024 | 23:01

ప్రజాశక్తి – చీరాల ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఒకటో పట్టణ సిఐ శేషగిరిరావు అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు…