ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి
ప్రజాశక్తి – చీరాల జూన్ 4న జరుగునున్న ఓట్లు లెక్కింపులో ఎజెంట్లు, ముఖ్య నేతలు అప్రమత్తంగా ఉండాలని టిడిపి ఎంఎల్ఎ అభ్యర్థి కొండయ్య అన్నారు. స్థానిక టిడిపి…
ప్రజాశక్తి – చీరాల జూన్ 4న జరుగునున్న ఓట్లు లెక్కింపులో ఎజెంట్లు, ముఖ్య నేతలు అప్రమత్తంగా ఉండాలని టిడిపి ఎంఎల్ఎ అభ్యర్థి కొండయ్య అన్నారు. స్థానిక టిడిపి…
ప్రజాశక్తి – భట్టిప్రోలు రభీ సీజన్ పూర్తయి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నప్పటికీ కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గంలో రైతులు…
ప్రజాశక్తి – మార్టూరు రూరల్ రాష్ట్రంలో టిడిపి అత్యధిక సీట్లు సాధించి చంద్రబాబు సారధ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో విరజిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని…
ప్రజాశక్తి – పర్చూరు గ్రామీణ క్రీడాకారులకు శిక్షణనిచ్చి జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ క్రీడా వికాసం పేరుతో రూ.2కోట్ల నిధులతో…
ప్రజాశక్తి – రేపల్లె ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో బోల్తా పడిన ఘటన శుక్రవారం మండలంలోని కామరాజుగడ్డలో చోటు చేసుకుంది. ప్రమాదంలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో…
ప్రజాశక్తి – బాపట్ల సీనియర్ జర్నలిస్ట్ అల్లాబక్షి మృతి చెందారు. నాలుగు దశాబ్దాలుగా ఈనాడు దినపత్రికతో పాటు వివిధ పత్రికల్లో ఆయన విలేకరిగా పనిచేశారు. గత కొన్ని…
ప్రజాశక్తి – బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా సందర్శకులు రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో ఎంఎల్ఎ కోన రఘుపతి…
ప్రజాశక్తి – చీరాల ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని టిడిపి ఎంఎల్ఎ అభ్యర్థి ఎంఎం కొండయ్య ధీమా వ్యక్తం చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ముఖ్యనేతలతో సమీక్ష…
ప్రజాశక్తి – చీరాల ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఒకటో పట్టణ సిఐ శేషగిరిరావు అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు…