బాపట్ల

  • Home
  • జన సందోహంతో దద్దరిల్లిన కనిగిరి

బాపట్ల

జన సందోహంతో దద్దరిల్లిన కనిగిరి

Jan 6,2024 | 00:17

ప్రజాశక్తి-కనిగిరి : జన సందోహంతో కనిగిరి పట్టణం దద్దరిల్లింది. స్థానిక వెలుగొండ ప్రాజెక్ట్‌ సాధన ప్రాంగణంలో రా కదిలిరా ఎన్నికల సమర శంఖారావం ప్రారంభానికి ప్రజలు పెద్దఎత్తున…

దున్నపోతుకు అంగన్‌వాడీల వినతి

Jan 6,2024 | 00:08

ప్రజాశక్తి – కారంచేడు ప్రభుత్వం కంటే దున్నపోతు నయం, నయం, ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలని, కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు దున్నపోతుకు శుక్రవారం…

ప్రభుత్వ మొండి వైఖరి వీడాలి

Jan 5,2024 | 17:21

కారంచేడులో దున్నపోతుకు అర్జీ ఇచ్చిన అంగన్వాడీలు ప్రజాశక్తి-కారంచేడు : ప్రభుత్వం కంటే దున్నపోతు నయం నయం ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని కనీస వేతనాలు ఇవ్వాలని కారంచేడు…

వైసీపీకి నష్టమేమీ లేదు

Jan 4,2024 | 00:09

ప్రజాశక్తి – కర్లపాలెం జడ్పిటిసి పిట్ల వేణుగోపాల్‌రెడ్డి టిడిపిలో చేరడం వల్ల వైసిపికి ఎటువంటి నష్టం లేదని వైసిపి మండల కన్వీనర్ ఏడుకొండలు అన్నారు. స్థానిక వైసీపీ…

చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలి : యుటిఎఫ్ రాష్ట్ర అద్యక్షులు వెంకటేశ్వర్లు

Jan 4,2024 | 00:07

ప్రజాశక్తి – బాపట్ల సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం చిత్త శుద్ధితో పరిష్కారించాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సర్వ శిక్ష…

ప్రజల ఆదరణ ఉత్సాహాన్నిస్తుంది

Jan 4,2024 | 00:06

ప్రజాశక్తి – అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జనం వస్తున్న తీరు చూస్తుంటే ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉందని వైసిపి ఇన్చార్జ్ పాణెం అనిమిరెడ్డి అన్నారు.…

నూతన పెన్షన్లు పంపిణీ

Jan 4,2024 | 00:04

ప్రజాశక్తి- సంతమాగులూరు ప్రజలందరినీ సమానంగా చూస్తానని వైసీపీ ఇన్‌చార్జి పానెం హనిమిరెడ్డి అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ప్రాంగణంలో ప్రభుత్వం పెంచిన రు.3వేల పెన్షన్లను బుధవారం ఆయన…

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Jan 4,2024 | 00:03

ప్రజాశక్తి – బాపట్ల పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు బుధవారం సమ్మెకు…

నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు : సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరవు

Jan 4,2024 | 00:02

మోకాళ్ళపై మునిసిపల్ కార్మికుల నిరసన ప్రజాశక్తి – చీరాల మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు…