బాపట్ల

  • Home
  • అంగన్వాడీ పట్ల నిర్లక్ష్యం దుర్మార్గం : సిఐటియు జిల్లా ఉపాధ్యక్షలు గంగయ్య

బాపట్ల

అంగన్వాడీ పట్ల నిర్లక్ష్యం దుర్మార్గం : సిఐటియు జిల్లా ఉపాధ్యక్షలు గంగయ్య

Jan 19,2024 | 00:46

ప్రజాశక్తి – చీరాల రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంగయ్య అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద…

సంక్షేమ పాలనకు ఆధ్యుడు ఎన్‌టిఆర్‌ : పర్చూరు, అద్దంకి, కొండేపి ఎమ్మెల్యేలు ఏలూరి, గొట్టిపాటి, స్వామి

Jan 19,2024 | 00:42

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ పేదల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా ఎన్టీఆర్ పాలన సాగించారని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుగు దిశలా చాటిన తెలుగుజాతి వెలుగు శిఖరం…

ఘనంగా వెంకటరామయ్య వర్ధంతి

Jan 19,2024 | 00:30

ప్రజాశక్తి – వేమూరు కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామానికి చెందిన మాజీ మండల సర్వేయర్, సిపిఎం నాయకులు, మాజీ ప్రజాశక్తి విలేఖరి తిరుమల శెట్టి వెంకటరామయ్య 4వ…

గ్రేస్ ఫౌండేషన్ ఆర్ధిక సహాయం

Jan 19,2024 | 00:29

ప్రజాశక్తి – వేమూరు కొల్లూరు గ్రామానికి చెందిన పులివర్తి అంకనీడు ప్రసాద్ గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. వ్యవసాయ కూలిగా ఉన్న అంకిరెడ్డి ప్రసాద్ కుటుంబం ఆర్ధిక…

ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు

Jan 19,2024 | 00:28

ప్రజాశక్తి – వేటపాలెం పాలిటెక్నిక్ మూడో సంవత్సరం విద్యార్థులకు వాలియో ఫ్రిక్షన్ మెటిరియల్ ఇండియా ప్రాంగణ ఎంపికల్లో 22మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు,…

భూ యాజమాన్య చట్టం రద్దు చేయాలి

Jan 19,2024 | 00:25

ప్రజాశక్తి – బాపట్ల రూరల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు భీమా లీలా…

రక్తదాన శిభిరానికి విశేష స్పందన

Jan 19,2024 | 00:24

ప్రజాశక్తి – బాపట్ల ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా బాపట్ల పార్లమెంటు టిడిపి టికెట్ ఆశిస్తున్న దగ్గుమళ్ళ ప్రసాదరావు సహకారంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…

బడ్జెట్ తయారు చేసుకోవాలి

Jan 19,2024 | 00:22

ప్రజాశక్తి – భట్టిప్రోలు పంచాయతీకి వచ్చే ఆదాయం, ఖర్చులకు అనుగుణంగా 15ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం బడ్జెట్‌ తయారు చేసుకోవాలని ఎంపీపీ డివి లలిత కుమారి సూచించారు.…

మునగపాటి ఆధ్వర్యంలో అన్నదానం

Jan 19,2024 | 00:21

ప్రజాశక్తి – వేటపాలెం చంద్రబాబును సిఎం చేసుకుంటేనే మళ్లీ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని టిడిపి సీనియర్ నాయకులు మునగపాటి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని నూలుమిల్లు సెంటర్…