బాపట్ల

  • Home
  • ప్రమాదంలో యువకుడు మృతి : కుటుంబాన్ని పరామర్శించిన నక్కా ఆనందబాబు

బాపట్ల

ప్రమాదంలో యువకుడు మృతి : కుటుంబాన్ని పరామర్శించిన నక్కా ఆనందబాబు

Dec 26,2023 | 11:24

ప్రజాశక్తి-వేమూరు (బాపట్ల) : రోడ్డు ప్రమాదంలో యువకుడు మరణించాడు. అతడి కుటుంబాన్ని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మంగళవారం పరామర్శించారు. చుండూరు మండలం వలివేరు గ్రామానికి చెందిన…

సాహితీ రుద్రమ లక్ష్మీకాంతమ్మ

Dec 26,2023 | 23:21

ప్రజాశక్తి – బాపట్ల ఆంధ్ర కవయిత్రుల చరిత్ర గ్రంథస్తం చేసి తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సొంతం చేసుకున్నారని ఫోరం ఫర్ బెటర్…

ప్రజా ప్రతినిధులకు యుటిఎఫ్‌ వినతి

Dec 25,2023 | 23:59

ప్రజాశక్తి – బాపట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావుకు యుటిఎఫ్ జిల్లా నాయకులు…

తెలుగు కవయిత్రులకు ఘన నివాళి

Dec 25,2023 | 23:58

ప్రజాశక్తి – బాపట్ల రూరల్ సాహితీ రుద్రమ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ బాపట్ల వాస్తవ్యులు కావటం, అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి బాపట్ల సమీప గ్రామమైన అప్పికట్ల వాస్తవ్యులు…

ఆడుదాం ఆంధ్ర యువతకు ప్రోత్సాహం

Dec 25,2023 | 23:57

ప్రజాశక్తి – అద్దంకి ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా మహోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని వైసిపి ఇన్చార్జ్ పానెం హనిమిరెడ్డి అన్నారు. స్థానిక బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో…

ప్రజాశక్తి క్యాలెండర్‌ ఆవిష్కరణ

Dec 25,2023 | 23:55

ప్రజాశక్తి – అద్దంకి ప్రతి అక్షరం ప్రజల పక్షం నినాదంతో ప్రజాశక్తి దినపత్రిక విజయవంతంగా ప్రజల గొంతుకును వినిపిస్తుందని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పట్టణంలో సోమవారం…

క్రీస్తు జననం దివ్యసందేశం : అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

Dec 25,2023 | 23:54

ప్రజాశక్తి – పంగులూరు ఏసుక్రీస్తు ప్రపంచానికి ఇచ్చిన దివ్య సందేశం మానవాళికి శుభపరిణామని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మండలంలోని జాగర్లమూడివారిపాలెం చర్చిలో…

మేరీ మాత ఆలయాన్ని సందర్శించిన కృష్ణ చైతన్య

Dec 25,2023 | 23:53

ప్రజాశక్తి- సంతమాగులూరు ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని, ప్రేమ, దయ, కరుణ ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య…

జాతీయ జూనియర్ ఖోఖో పోటీలకు ఎపి జట్టు

Dec 25,2023 | 23:52

ప్రజాశక్తి – పంగులూరు ఈనెల 27నుండి 31వరకు ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని రాయపూర్ పట్టణంలో జరిగే జాతీయ స్థాయి కోకో పోటీలకు అండర్ 18ఆంధ్ర ప్రదేశ్ బాలురు జట్టు…