బాపట్ల

  • Home
  • నెరవేరిన చంద్రన్న హామీ : చంద్రబాబుతో రూ.5లక్షల అందజేసిన ఏలూరి

బాపట్ల

నెరవేరిన చంద్రన్న హామీ : చంద్రబాబుతో రూ.5లక్షల అందజేసిన ఏలూరి

Dec 29,2023 | 23:27

ప్రజాశక్తి – పర్చూరు మిచాంగ్‌ తుఫాను ప్రభావంతో సర్వం నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నియోజకవర్గంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కొద్దిరోజుల క్రితం వచ్చారు. అప్పట్లో అన్నదాతలను…

ఐక్యతతో బిసిలకు రాజకీయ ప్రాధాన్యత

Dec 29,2023 | 23:25

ప్రజాశక్తి – పర్చూరు బీసీలు ఐక్యతతో సమస్యల పరిష్కారంపై నిరంతరం బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. స్థానిక…

ఉరితాళ్లతో మున్సిపల్‌ కార్మికుల నిరసన

Dec 29,2023 | 23:24

ప్రజాశక్తి – చీరాల మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సీఐటీయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక…

అంగనవాడీల రిలే నిరాహార దీక్ష

Dec 29,2023 | 23:21

ప్రజాశక్తి – రేపల్లె అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారానికి 18 రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా రిలే నిరాహారదీక్ష చేశారు. అంగన్‌వాడీ వర్కర్ల…

భూమి టైటిలింగ్‌ చట్టం రద్దు చేయాలి : న్యాయవాదులకు ఎమ్మెల్యే అనగాని సత్య్రపసాద్‌ సంఘీబావం

Dec 29,2023 | 00:34

ప్రజాశక్తి – రేపల్లె బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసన గోపాలరావు మాట్లాడుతూ ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/22 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్య…

విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ

Dec 29,2023 | 00:31

ప్రజాశక్తి – అద్దంకి ప్రకాశం జిల్లాలో గత ఏడేళ్లుగా ఎన్నో ఉన్నత పాఠశాల్లో గ్రంధాలయ పుస్తకాలను అందిస్తున్న ప్రకాశం జిల్లా గ్లోబుల్ ఎన్ఆర్ఐ ఫామ్ సంస్థ మండలంలోని…

టిడిపి అండగా ఉంటుంది

Dec 29,2023 | 00:30

ప్రజాశక్తి – భట్టిప్రోలు స్థానిక అద్దేపల్లి దళితవాడలో టిడిపి సీనియర్ నాయకులు తోకల ఏసుదాసు సంస్కరణ సభ గురువారం నిర్వహించారు. సభలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు…

నిజాయితీకి ప్రజాశక్తి మారుపేరు

Dec 29,2023 | 00:27

ప్రజాశక్తి – రేపల్లె నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక ప్రజాశక్తి అని ఎంఎల్‌ఎ అనగానీ సత్యప్రసాద్ అన్నారు. అంగన్‌వాడీల సమ్మె శిబిరం వద్ద ప్రజాశక్తి 2024క్యాలెండర్…

పర్యావరణాన్ని కాపాడుదాం

Dec 29,2023 | 00:24

ప్రజాశక్తి – బల్లికురవ రూరల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో పిజిఎన్‌ఎఫ్‌, ఎఫర్ట్‌ సహకారంతో 60మొక్కలు నాటారు. రోటరీ అధ్యక్షులు తాళ్లూరి సాంబశివరావు మాట్లాడుతూ…