బాపట్ల

  • Home
  • మృతుని భార్యకు రూ.17వేల ఆర్థిక సహాయం

బాపట్ల

మృతుని భార్యకు రూ.17వేల ఆర్థిక సహాయం

Dec 14,2023 | 23:14

ప్రజాశక్తి – కర్లపాలెం మండలంలోని పేరలిపాడు గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ మోహన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబానికి రూ.17వేలు కర్లపాలెం ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి…

వాలంటీర్లకు బలరాంచే నియామక పత్రాలు

Dec 14,2023 | 00:33

ప్రజాశక్తి – చీరాల వాలెంటీర్లు అందరూ బాధ్యతగా విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మండలంలో ఖాళీగా ఉన్న ఆరు…

నల్ల బ్యాడ్జిలతో హెచ్‌ఎం నిరసన

Dec 14,2023 | 00:32

ప్రజాశక్తి – చీరాల ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్‌లో బుధవారం జరిగిన స్కూల్‌ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా నల్ల…

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

Dec 14,2023 | 00:30

ప్రజాశక్తి – చీరాల నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కరణం బలమ కృష్ణమూర్తి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం…

మండల అభివృద్ధికి కృషి చేయాలి

Dec 14,2023 | 00:29

ప్రజాశక్తి – కర్లపాలెం మండలం సరసభ్య సమావేశం ఎంపీపీ యారం వనజ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఒ రాంబాబు మాట్లాడుతూ అభివృద్ధికి, అధికారులు, ప్రజా ప్రతినిధులు…

రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమ ప్లాటినం జూల్లీ

Dec 14,2023 | 00:28

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌ స్థానిక రావిపూడి వెంకటాద్రి మీటింగ్ హాల్‌లో రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్‌లో ఉద్యమ ప్లాటినం జూల్లీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. భారత హేతువాద…

పేదల భూములు పంచాలి : సిపిఎం నాయకులు వినోద్‌బాబు డిమాండ్

Dec 14,2023 | 00:27

ప్రజాశక్తి – పంగులూరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నందుకు 46సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను పెత్తందారులు ఆక్రమించుకున్నారని, ఆ భూములను తిరిగి పేదలకు అప్పగించాలని…

నేటికీ వదలని వర్షపునీరు

Dec 14,2023 | 00:26

ప్రజాశక్తి – భట్టిప్రోలు (వేమూరు) వేమూరు మండలం చావలి, పెరవలి కాలింగ్ గ్రామాల్లో నేటికీ వర్షపు నీరు తగ్గలేదు. వరి పంట నీటిలోనే కుళ్ళిపోతూ ఉండటంతో రైతులు…

తైక్వాండో పోటీల్లో విద్యార్ధల ప్రతిభ

Dec 14,2023 | 00:24

ప్రజాశక్తి – నిజాంపట్నం జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలను ఈ నెల 9, 10తేదీల్లో ఒంగోలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ…