బాపట్ల

  • Home
  • బహుజనలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బిఎస్పీ

బాపట్ల

బహుజనలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బిఎస్పీ

Dec 7,2023 | 00:22

ప్రజాశక్తి – చీరాల బహుజనలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బిఎస్‌పి ఆవిర్భవించబడిందని బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి అన్నారు. స్థానిక బిఎస్పీ కార్యాలయంలో మాజీ ఏపీఎస్పీ డీసీఎల్…

పునరావాస కేంద్రాల పరిశీలన

Dec 7,2023 | 00:21

ప్రజాశక్తి – పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెం వద్ద వరద ముంపు కి గురైన ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. నాగులపాలెం పునరావాస బాధితులకు జాయింట్ కలెక్టర్…

బాదితులకు పరామర్శ

Dec 7,2023 | 00:19

ప్రజాశక్తి – పర్చూరు స్థానిక అంబేద్కర్ నగర్‌లోని ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు చీరాల మాజీ ఎమ్మెల్యే, పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి…

డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

Dec 7,2023 | 00:17

ప్రజాశక్తి – బాపట్ల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. పట్టణంలో 10వ వార్డు ప్యాడిసన్ పేటలో పరిశీలించారు.…

ధాన్యం కొనడానికి ఎవరూ రాలేదు..

Dec 7,2023 | 00:06

ప్రజాశక్తి-భట్టిప్రోలు, కొల్లూరు: ‘భారీ వర్షాలకి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున కాలువల్లో తూటి కాడ బాగా పెరగడంతో వరి పొలాల్లో నీరు బయటకు పోక పొలాలు మునిగిపోయాయి..…

నల్లమడ వాగుకు గండ్లు

Dec 7,2023 | 00:05

ప్రజాశక్తి-బాపట్ల: తుఫాను ప్రభావంతో నల్లమడ ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలకు వరదనీటి ఉధతి పెరిగింది. నల్లమడ వాగుకు రెండు చోట్ల బుధవారం గండ్లు పడ్డాయి. జిల్లెళ్ళ…

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

Dec 7,2023 | 00:05

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా : తుపానుతో నష్టపోయి న రైతులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌బాషా తెలిపారు. తుపాను ప్రభావంతో అధికంగా దెబ్బతిన్న మూడు…

1,78,220 ఎకరాల్లో పంట నష్టం

Dec 7,2023 | 00:04

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా : మిచౌంగ్‌ తుపాను కారణంగా బాపట్ల జిల్లాలో 168 గ్రామాలకు చెందిన వివిధ పంటలు నీట మునిగి 1,78,220 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు…

నష్టపోయిన నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం

Dec 7,2023 | 00:08

ప్రజాశక్తి – అద్దంకి తుఫాను ప్రభావంతో మండలంలో అధిక వర్షపాతం నమోదు అయింది. తీవ్రమైన ఈదర గాలులు తాకిడికి సింగరకొండపాలెం ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న కొంతమంది…