బాపట్ల

  • Home
  • చంద్రబాబు పర్యటనపై ఆమంచి సెటైర్లు

బాపట్ల

చంద్రబాబు పర్యటనపై ఆమంచి సెటైర్లు

Dec 10,2023 | 23:30

ప్రజాశక్తి – పర్చూరు తుఫాను ధాటికి నష్టపోయిన రైతులకు పరామర్శ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పర్యటనపై పర్చూరు వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర…

నిరుపేద కాపు విద్యార్థుల అభ్యున్నతికి కృషి

Dec 10,2023 | 23:29

ప్రజాశక్తి – బాపట్ల నిరుపేద కాపు విద్యార్థుల విద్యాభివృద్ధికి కాపు సేవా సంఘం కృషి చేస్తోందని మాజీ ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. సూర్యలంక తీరంలో…

ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం

Dec 10,2023 | 23:26

ప్రజాశక్తి – చీరాల దేవాంగులంతా ఐక్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఎదురైన సులువుగా పరిష్కరించుకోవచ్చని టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని జాండ్రపేట హై స్కూల్…

చలో విజయవాడకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

Dec 10,2023 | 23:25

ప్రజాశక్తి – చీరాల విజయవాడలో చేపట్టిన మునిసిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మహాసభను జయప్రదం చేసేందుకు చీరాల జెఏసి నాయకులు ఆధ్వర్యంలో బస్సులో చలో విజయవాడకు ఆదివారం తరలి…

ఐక్య క్రిస్మస్‌ వేడుకల్లో డాక్టర్‌ పాలేటి

Dec 10,2023 | 23:24

ప్రజాశక్తి – చీరాల లోక రక్షకుడు ఏసుక్రీస్తు అని, ఆయన జన్మదినం సర్వ మానవాళికి పండుగ దినమని మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు అన్నారు. స్థానిక…

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలం

Dec 10,2023 | 00:11

ప్రజాశక్తి – రేపల్లె జగనన్నకాలనీలో వర్షంనీళ్ల మధ్యలో నివాసం ఉంటున్న పేదలకు సిఎం ప్రకటించిన విధంగా రూ.2500నగదు, 25కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్, బంగాళదుంపలు పంపిణీ చేయాలనీ…

అధైర్యపడొద్దు అండగా ఉంటా : మోపిదేవి

Dec 10,2023 | 00:09

ప్రజాశక్తి – రేపల్లె రైతులు అధైర్యపడొద్దని, ప్రభుతం అండగా ఉందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రామారావు అన్నారు. తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల…

రబీ పంటల ఈక్రాప్ చేయించుకోండి

Dec 10,2023 | 00:08

ప్రజాశక్తి – పంగులూరు రబీ సీజన్లో అక్టోబర్ 10నుండి సాగుచేసిన అన్ని రకాల పంటలను ఈక్రాప్ చేయించుకోవాలని ఎఒసుబ్బారెడ్డి రైతులకు సూచించారు. తుపాను కారణంగా జె పంగులూరు…