బాపట్ల

  • Home
  • వృద్ధులకు దుస్తులు పంపిణీ

బాపట్ల

వృద్ధులకు దుస్తులు పంపిణీ

May 22,2024 | 23:48

ప్రజాశక్తి – పర్చూరు మండలంలోని నూతలపాడు గ్రామంలోని ఆశ్రయ వృద్ధాశ్రమంలో నాగబైరు వంశీ కృష్ణ, గాయత్రి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిరాశ్రయులకు సేవ చేయాలనే సంకల్పంతో…

బాలికల వాలీబాల్ శిక్షణ ప్రారంభం

May 22,2024 | 23:46

ప్రజాశక్తి – పంగులూరు ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలికల వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం మండలంలోని బూదవాడ జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో హెచ్‌ఎం బంగారు కొండ బుధవారం…

ఇసి నింబంధనలకు లోబడే తిరునాళ్లు

May 22,2024 | 23:07

ప్రజాశక్తి – ఇంకొల్లు పావులూరు పొలిమేర ఆంజనేయస్వామి తిరునాళ్ల రెండు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజుతో తిరునాళ్ల ముగియనుంది. రెండు రోజులుగా ఉపన్యాసాలు, హరికథా కాలక్షేపాలు…

ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య

May 22,2024 | 23:04

ప్రజాశక్తి – వేటపాలెం నేతి తరం, భావిత తరాలకు ఆదర్శనేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యని సిపిఎం కార్యదర్శి నలతోటి బాబురావు అన్నారు. మండలంలోని సమైక్యనగర్‌లో సిపిఎం నాయకులు…

జనన మరణాల నమోదుపై అవగాహన

May 22,2024 | 23:02

ప్రజాశక్తి – చీరాల జనన, మరణాల నమోదుకు కొత్త మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని కమీషనరు కె చక్రవర్తి సూచించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో జనన, మరణ…

శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన చర్యలు : సిఐ సోమశేఖర్‌

May 22,2024 | 16:01

ప్రజాశక్తి – చీరాల : ఎన్నికల కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ఘర్షణలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని రెండవ పట్టణ సీఐ సోమశేఖర్‌…

ఇంకొల్లు పోలేరమ్మ తల్లి ఆలయంలో చోరీ

May 22,2024 | 11:07

ప్రజాశక్తి-ఇంకొల్లు (బాపట్ల) : స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహానికి సమీపంలో ఉన్న పౌలు రోడ్‌ లోని పోలేరమ్మ తల్లి ఆలయంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. వివరాలలోకి వెళితే…

అంతర్జాతీయ క్రీడాకారునికి 50,000 ఆర్థిక సాయం

May 21,2024 | 14:44

ప్రజాశక్తి-వేటపాలెం(బాపట్ల) : పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడైన పిచ్చుక నాగరాజు అంతర్జాతీయ పారా ఒలంపిక్స్‌ వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 28 నుంచి జూన్‌ మూడో…

తెలుగు సినీ సాహితీ సిరి’వెన్నెల’

May 20,2024 | 23:12

ప్రజాశక్తి – బాపట్ల తెలుగు సినీ సాహిత్య జగతిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పున్నమి వెన్నెల కురిపించారని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ అన్నారు.…