speech

  • Home
  • పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

speech

పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

Jun 19,2024 | 12:05

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు…

మోడీ రాజ్యాంగం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం ఒక భ్రాంతి : దుష్యంత్‌ దవే, ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది

Jun 19,2024 | 01:30

ప్రజాశక్తి – న్యూఢిల్లీ : 2024 ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమి నేతగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోడీ భారత రాజ్యాంగం పట్ల కొత్తగా కనపరుస్తున్న…

గుజరాత్‌ నుంచే పంజాబ్‌కు డ్రగ్స్‌ : ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌

Jun 18,2024 | 23:21

చండీగఢ్‌ : గుజరాత్‌ నుంచే తమ రాష్ట్రానికి డ్రగ్స్‌ వస్తున్నాయని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ చెప్పారు. డ్రగ్స్‌ మహమ్మారిని అంతం చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త…

ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలి

Jun 18,2024 | 22:38

– రాష్ట్రంలో మూతపడిన చెరకు ఫ్యాక్టరీలను తెరిపించాలి – ఎఐకెఎస్‌ నాయకులు సాగర్‌ ప్రజాశక్తి – గుంటూరు :ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలని, రైతు రుణాలు రద్దు చేయాలని,…

అభివృద్ధి చెందిన దేశాల్లోనూ పేపర్‌ బ్యాలెట్లే

Jun 18,2024 | 22:34

– ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగాలంటే మనమూ వాడాలి – మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇవిఎంలపై వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ట్వీట్‌…

నేను పారిపోలేదు – కెవివి సత్యనారాయణ వెల్లడి

Jun 18,2024 | 21:43

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోయానన్న వదంతులు పూర్తిగా అవాస్తవాలని రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ చెప్పారు. మంగళవారం తన…

పిడుగుపడి మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : ఎంపి నాగరాజు

Jun 17,2024 | 16:21

ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : పిడుగుపడి మృతి చెందిన కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యులు బస్తి పాటి నాగరాజు అన్నారు. సోమవారం మండలం…

మంత్రిని అయినా జిల్లాకు కూలీగా పని చేస్తా : రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

Jun 17,2024 | 14:39

ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు చేపట్టినా తమ జిల్లాకు మాత్రం తాను కూలీగా పని చేస్తానని ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల…

నీట్‌లో అక్రమాలు నిజమే

Jun 16,2024 | 23:29

తొలిసారి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఒప్పుకోలు న్యూఢిల్లీ : నీట్‌ పరీక్షలో కొన్ని అక్రమాలు జరిగాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తొలిసారి అంగీకరించారు. ఆదివారం…