speech

  • Home
  • ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నదే లక్ష్యం : మంత్రి ఉత్తమ్‌

speech

ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నదే లక్ష్యం : మంత్రి ఉత్తమ్‌

Dec 27,2023 | 16:22

కరీంనగర్‌: ఆరు గ్యారంటీలపై హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.…

అంగన్వాడీల అక్రమ అరెస్ట్‌లు జగన్‌ నియంతృత్వానికి నిదర్శనం : నారా లోకేష్‌

Dec 27,2023 | 15:33

అమరావతి: అంగన్వాడీల అక్రమ అరెస్టులు జగన్‌ నియంతృత్వానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజులుగా…

రేపటి నుంచే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

Dec 27,2023 | 14:57

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కఅషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్‌,…

నా రాజకీయం జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి

Dec 26,2023 | 14:57

అమరావతి: తన 45 సంవత్సరాల రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన…

పవిత్రభూమిలో పనికిమాలిన యుద్ధం : పోప్‌

Dec 26,2023 | 09:51

క్రిస్మస్‌ సందేశంలో గాజాపై ఇజ్రాయిల్‌ దాడులను విమర్శించిన పోప్‌ మా హృదయాలు బెత్లహోంలో ఉన్నాయని ఆవేదన మరణించిన చిన్నారులను బాలయేసులుగా వర్ణన వాటికన్‌ సిటీ : ప్రతీ…

42 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

Dec 25,2023 | 08:47

ప్రజాశక్తి-చెరుకుపల్లి (బాపట్ల జిల్లా):మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే స్మారక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల మహోత్సవం కెవిఆర్‌ అండ్‌ జయలక్ష్మి ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.…

పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలి : కేటీఆర్‌

Dec 23,2023 | 16:28

హైదరాబాద్‌ : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతలు నివాళులర్పించారు.…

పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం గర్వంగా ఫీల్‌ అవుతున్నా : డిప్యూటీ సీఎం భట్టి

Dec 23,2023 | 14:52

హైదరాబాద్‌: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు: భట్టి విక్రమార్క

Dec 22,2023 | 17:08

హైదరాబాద్‌: పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ , రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ ఫోరం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన…