speech

  • Home
  • తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోంది : ప్రధాని మోడి

speech

తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోంది : ప్రధాని మోడి

Mar 18,2024 | 12:22

జగిత్యాల (తెలంగాణ) : తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. సోమవారం ఉదయం జగిత్యాలలో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభలో…

వైసిపి హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం : లోకేశ్‌

Mar 18,2024 | 11:08

మంగళగిరి (గుంటూరు) : వైసిపి హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. మంగళగిరి ఎల్‌ఈపీఎల్‌ అపార్టుమెంట్‌ వాసులతో సోమవారం…

‘మా అజెండా ప్రజా సంక్షేమం’ : చంద్రబాబు

Mar 17,2024 | 18:05

చిలకలూరిపేట: ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో బప్పూడిలో ఏర్పాటు చేసిన…

కవిత అరెస్టు ఎన్నికల స్టంట్‌: సీఎం రేవంత్‌ రెడ్డి

Mar 16,2024 | 14:50

హైదరాబాద్‌ : కవిత అరెస్టు ఎన్నికల స్టంట్‌ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి…

నేడు మధ్యాహ్నం వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌ విడుదల

Mar 16,2024 | 11:55

అమరావతి: ఈ రోజు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉండగా.. అంతకు ముందే.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ 25 స్థానాలకు…

గ్రూప్‌-1 అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి- టిడిపి అధినేత చంద్రబాబు

Mar 15,2024 | 22:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించిన గ్రూప్‌-1 పోస్టుల అక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే ప్రధాన ముద్దాయి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…

వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవడం ఖాయం : పెద్దిరెడ్డి

Mar 13,2024 | 14:46

తిరుపతి: వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలవడం ఖాయం అనిమంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి…

మైనార్టీలను వేధించడానికే సిఎఎ- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

Mar 12,2024 | 21:07

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా) :మైనార్టీలను వేధించడానికే సిఎఎ చట్టం తీసుకువచ్చారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి విమర్శించారు. ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంఘం…

ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలి : డిప్యూటీ సీఎం భట్టి

Mar 12,2024 | 15:15

హైదరాబాద్‌: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలని కోరుకుంటూ యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామని తెలంగాణ…