speech

  • Home
  • ఇళ్ల వద్దకే పింఛన్లు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి

speech

ఇళ్ల వద్దకే పింఛన్లు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి

Apr 24,2024 | 23:16

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పింఛన్లను ఇళ్ల వద్దనే పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి…

చంద్రబాబులా మోసపు వాగ్దానాలు చేయను

Apr 24,2024 | 23:10

– మరో మోసానికి మూడు పార్టీల కూటమి సిద్ధం -అమలు చేసే హామీలనే మేనిఫెస్టోలో పెడతాం -‘మేమంతా సిద్ధం’ ముగింపు సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం…

ఎన్‌డిఎ కూటమి అధికారంలోకొస్తే జగన్‌ జైలుకే..

Apr 24,2024 | 22:53

– అనకాపల్లి ‘కూటమి’ సభలో రాజనాథ్‌సింగ్‌ ప్రజాశక్తి – అనకాపల్లి :భూ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియాలో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని…

అధికారంలోకి వస్తే అగ్నివీర్‌ స్కీమ్‌ రద్దు- తేజస్వి యాదవ్‌

Apr 24,2024 | 22:50

పాట్నా : లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ అధికారంలోకి వస్తే అగ్నివీర్‌ స్కీమ్‌ను రద్దు చేస్తామని ఆర్జేడి నేత తేజస్వియాదవ్‌ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్‌…

బిజెపిని ఓడించకపోతే ప్రజాస్వామ్య మనుగడ కష్టం

Apr 24,2024 | 22:45

– ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ :నియంతృత్వ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని, లేదంటే దేశం ఆర్థికంగా, సామాజికంగా…

మతం పేరుతో బిజెపి చిచ్చు

Apr 24,2024 | 22:19

వైఎస్‌ఆర్‌ను అవమానించిన ‘బత్స’ జగన్‌కు తండ్రి సమానులట! – రేపల్లెలో ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-రేపల్లె, పెడన :బిజెపి మతతత్వ పార్టీ అని.. మతం పేరుతో…

విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరికి సిపిఐ(యం) ఖండన

Apr 24,2024 | 13:17

విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో…

ముస్లిం జనాభాపై మోడీ తప్పుడు ప్రచారం

Apr 24,2024 | 08:12

మన్మోహన్‌ ప్రకటనను వక్రీకరించారు తేల్చి చెప్పిన ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ న్యూఢిల్లీ : ఆదివారం రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో ప్రధానమంత్రి మోడీ చేసిన విద్వేష ప్రసంగంలో పేర్కొన్నవి చాలావరకు అసత్యాలు,…

మత రాజకీయాలు చేస్తోన్న బిజెపి – పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

Apr 24,2024 | 00:30

ప్రజాశక్తి -కర్లపాలెం (బాపట్ల జిల్లా) :మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని బిజెపి చూస్తోందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల విమర్శించారు. ఎపి న్యారు యాత్రలో భాగంగా బాపట్ల జిల్లా…