speech

  • Home
  • గంజాయి మాఫియా రాజ్యమేలుతోంది – పింఛన్లపై నీచ రాజకీయాలు

speech

గంజాయి మాఫియా రాజ్యమేలుతోంది – పింఛన్లపై నీచ రాజకీయాలు

Apr 3,2024 | 23:47

– ఇంటి వద్దకు వెళ్లి అధికారులు పింఛను ఇవ్వలేరా? – ప్రజాగళం రోడ్‌షోలో చంద్రబాబు ప్రజాశక్తి-రావులపాలెం, రామచంద్రపురం :రాష్ట్రంలో గంజాయి మాఫియా రాజ్యమేలుతోందని, కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల…

రూ.34 కోట్లు విలువ చేసే నగదు, ఆభరణాలు సీజ్‌ – సిఇఒ ఎంకె మీనా

Apr 3,2024 | 23:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.34 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్‌…

ప్రతి ఇంటికి మంచి చేశాం

Apr 3,2024 | 23:20

– 130 సార్లు బటన్‌ నొక్కి సంక్షేమాన్ని అందించాం – పింఛన్లపై చంద్రబాబు కుట్ర – వచ్చే ఐదేళ్లలో ఎవరి వల్ల మంచి జరుగుతోందో ఆలోచించండి ‘మేమంతా…

ఏప్రిల్‌ 19న మన ఓటు మోడీపై వేటు కావాలి : మంత్రి ఉదయనిధి

Apr 4,2024 | 12:07

చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫాసిజాన్ని ఓడించాలని, రాష్ట్ర హక్కులను కాపాడాలని మార్చి 23 నుంచి ప్రచారం చేస్తున్న డీఎంకే యువజన కార్యదర్శి, క్రీడాభివద్ధి శాఖ మంత్రి…

ఎన్నికల బాండ్ల విషయంలో దొందూ దొందే !

Apr 3,2024 | 11:10

– కాంగ్రెస్‌, బిజెపిలకు తేడా ఏమీ లేదు ! – కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మల్లప్పురం (కేరళ) : కాంగ్రెస్‌ చర్యలు చూస్తుంటే బిజెపిని గుర్తు…

1,000 మందిపై చర్యలు -సిఇఓ ముఖేష్‌కుమార్‌ మీనా

Apr 3,2024 | 07:29

డిల్లి:ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యి మందిపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. తనన కలిసిన విలేకరులతో ఆయన…

ఆ కేసుల పైనే దృష్టి పెట్టండి – దర్యాప్తు సంస్థలకు సిజెఐ హితవు

Apr 2,2024 | 23:06

-భారం పెరుగుతోందని వ్యాఖ్య న్యూఢిల్లీ : దేశ భద్రతతో ముడిపడిన కేసులు, జాతికి వ్యతిరేకంగా జరిగే నేరాలపై మాత్రమే దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన…

పాలిటెక్నిక్‌తో ఉన్నత స్థితికి – ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Apr 2,2024 | 23:39

ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) :పాలిటెక్నిక్‌ కోర్సు ద్వారా ఉన్నత స్థితికి చేరొచ్చని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జడ్‌పి…

అవ్వాతాతల పింఛన్ల నిలుపుదలకు కుతంత్రం

Apr 2,2024 | 22:53

-ప్రతిపక్ష కూటమిని చిత్తు చేయండి -బాబుకు ఓట్లేస్తే సంక్షేమానికి పాతరే! -పేదల భవిష్యత్తును తేల్చే ఎన్నికలివి -175 అసెంబ్లీ, 25 ఎంపీలను గెలిపించాలి -మదనపల్లె ‘మేమంతా సిద్ధం’…